
Community Meal Event : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 18 ; జిల్లా కేంద్రమైన భీమవరం అనా కోడేరు కాలువ గట్టు వద్ద కాశి అన్నపూర్ణమ్మ వినాయక 6వ చవితి మహోత్సవం సందర్భంగా ఘనంగా అన్న సమరాధన కార్యక్రమం జరిగింది. ఎస్ ఐ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, చెడు ఆలోచనలను తొలగించే ఆదిదేవుడు గణనాథుడు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అల్లు శ్రీనివాస్, నారాయణస్వామి, గిరి సందీప్, మోహన్ సాయి తేజ, హేమంత్, దిశ్వంత్, రాజేష్, పాండురంగ మణికంఠ, ప్రభాస్, తరుణ్ సాయి, శ్యామ్ మనోజ్ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe