
Youth Dies : కంచికచర్ల మండల పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల మేరకు.. వారి బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన గణేశ్ మృతి చెందాడు.
అతను ఇబ్రహీంపట్నంలోని ఆర్కే కళాశాలలో చదువుతున్నట్లు సమాచారం. గాయపడిన ప్రవీణ్ నందిగామ పట్టణంలోని ముక్కపాటి నగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe