WhatsApp Image 2025 01 12 at 18.19.04
గోదాదేవికి పసుపు తో నీరాటోత్సవం
నగరి త్రినేత్రం న్యూస్
నగరి లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వీరాంజనేయ స్వామి వారి ఆలయం నందు శ్రీ గోదాదేవి శ్రీ కృష్ణ కళ్యాణోత్సవం సోమవారం పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున పసుసు కొమ్ములను దంచి పసుపు ముద్దగా చేసుకొని భక్తులు నెత్తి పై పెట్టుకొని శివాలయం నుండి ఊరేగింపుగా శ్రీ కరియమణిక్య స్వామి వారి ఆలయంలో చేరుకుంటారు అనంతరం సాయంత్రం శ్రీ గోదాదేవి కి నిరాటోత్సవం నిర్వహిస్తారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
