జూన్ 26, 2026

IMG 20250124 WA0027 1

TRINETHRAM NEWS

స్థాయిని మించి మాట్లాడుతున్న వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
వికారాబాద్ మీడియా సమావేశంలో గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గౌరవముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విమర్శించడం తగదు.10 సంవత్సరాలలో వికారాబాద్ ఏం అభివృద్ధి జరిగిందో అందరికీ తెలిసిందే.వికారాబాద్ లో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page