ANDHRAPRADESH బస్సు లారీ ఢీ ఇద్దరికి గాయాలు trinethramnews డిసెంబర్ 12, 2023 WhatsApp Image 2023 12 12 at 6.55.35 PM TRINETHRAM NEWSబస్సు లారీ ఢీ ఇద్దరికి గాయాలుప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని ముడివేముల మెట్ట సమీపంలో జాతీయ రహదారిపై బస్సు, లారీ ఢీ కొన్న సంఘటన మంగళవారం జరిగింది. అయ్యప్ప స్వాముల యాత్రకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగగా ఇద్దరికి గాయాలు కావడంతో 108 వాహనంలో వైద్యశాలకు తరలించారు. Post navigationPrevious Previous post: జననేత బాలినేని గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పెద్దిరెడ్డిNext Next post: నిరాధార లేక వ్యతిరేక వార్తలపై ఫిర్యాదుల పరిష్కారానికి సరైన యంత్రాంగం ఉందా – మద్దిల గురుమూర్తి Related News ANDHRAPRADESH MLC Kumbha Ravibabu : బొర్రా గుహల అభివృద్ధి పేరుతో గిరిజనుల ఉపాధిని దెబ్బతీయొద్దు ఎమ్మెల్సీ కుంభ రవిబాబు జూన్ 25, 2026 0 ANDHRAPRADESH Camp Office Inaugurated : ప్రజలకు చేరువగా అరకు పార్లమెంట్ లో క్యాంపు కార్యాలయం ఘనంగా ప్రారంభం జూన్ 25, 2026 0