తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు రెండు రోజులు సెలవు

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్:మార్చి 23
తెలుగు రాష్ట్రాల్లోని విద్యా ర్థులకు శుభవార్త. ఈ నెల లో పాఠశాలలు, కళాశాలల కు వరుసగా రెండ్రోజులు సెలవులు రానున్నాయి.

మార్చి 24న ఆదివారం, మరుసటి రోజు అంటే మార్చి 25 సోమవారం హోలీ పండుగ సందర్భంగా రెండు రోజులు సెలవు ఉండనుంది.

మార్చి 29న గుడ్ ఫ్రైడే రోజు కూడా సెలవు రానుంది.

You cannot copy content of this page

Scroll to Top