Today in History : చరిత్రలో ఈరోజు మార్చి-7

TRINETHRAM NEWS

Trinethram News : చరిత్రలో ఈరోజు మార్చి-7

చారిత్రక సంఘటనలు

2009: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటు ఆస్ట్రేలియాలో ప్రారంభమైనది.

2011: యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

జననాలు

1921: ఎమ్మెస్ రామారావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. (మ.1992)

1938: డేవిడ్ బాల్టిమోర్, అమెరికా జీవశాస్త్రవేత్త నోబుల్ బహుమతి గ్రహీత జననం.

1952: వివియన్ రిచర్డ్స్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్.

1955: అనుపమ్ ఖేర్, సినీ నటుడు జననం.

1969: సాధనా సర్గమ్ , ప్లేబ్యాక్ సింగర్

మరణాలు

1952: పరమహంస యోగానంద, భారతదేశంలో గురువు. (జ.1893)

1973: అప్పడవేదుల లక్ష్మీనారాయణ, భారతదేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. కొడైకెనాల్ లోని సూర్య దర్శిని విభాగపు మొదటి అధ్యక్షుడు.

1979: అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయోద్యమకారుడు, పత్రికా సంపాదకుడు. (జ.1890)

1995: బి.ఎన్.బి.రావు, భారతీయ వైద్యుడు, పరిశోధకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1910)

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Today in history

You cannot copy content of this page

Scroll to Top