Today in History : చరిత్రలో ఈరోజు డిసెంబర్ 03 న

TRINETHRAM NEWS

Trinethram News : చరిత్రలో ఈరోజు డిసెంబర్ 03 న

సంఘటనలు

1971: భారత్-పాకిస్తాన్ 3వ యుద్ధం ప్రారంభం.

1984: భోపాల్ విషవాయు దుర్ఘటనలో 2200 మంది చనిపోయారు.

జననాలు

1884: బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (మ.1963)

1889: ఖుదీరాం బోస్, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (మ.1908)

1926: చెరువు ఆంజనేయ శాస్త్రి, తెలుగు గేయ రచయిత, సినిమా సహాయ దర్శకుడు (మ.1991).

1931: విజయ్‌కుమార్ మల్హోత్రా, భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, రచయిత.

మరణాలు

1939: ఓలేటి వేంకటరామశాస్త్రి, జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. (జ.1883)

1968: బందా కనకలింగేశ్వరరావు, రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (జ.1907)

1979: ధ్యాన్ చంద్, భారత హాకీ క్రీడాకారుడు. (జ.1905)

1986: అజిత్ కుమార్ బసు, భారతీయ హృదయవ్యాధి నిపుణుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1912)

1998: పసల అంజలక్ష్మి, గాంధేయ సిద్ధాంతాలతో జీవితాన్ని మలచుకుని, సమాజ సేవకై ఆస్తినంతా ఆనందంగా సమర్పించిన త్యాగమయి. (జ.1904)

2009: కాసోజు శ్రీకాంతచారి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (జ.1986)

2011: దేవానంద్, హిందీ చలనచిత్ర నటుడు. (జ.1923)

2022: కొచ్చు ప్రేమన్, మలయాళ సినిమా, టెలివిజన్ నటుడు. (జ.1955)

పండుగలు , జాతీయ దినాలు

అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Today in history: December 03

You cannot copy content of this page

Scroll to Top