TRINETHRAM NEWS

Trinethram News : రిపబ్లిక్ డే వేడుకల్లో డిజిటల్ విద్యా బోధన, నాడు నేడు, ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంలో రూపొందించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం లభించింది.

ఈ మేరకు దేశ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వికసిత భారత్ భాగంగా రూపొందించిన ఏపీ శకటానికి మూడో స్థానం లభించగా.. ఒడిశా, గుజరాత్ శకటాలకు తొలి రెండు స్థానాలు దక్కాయి.