జనవరిలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన రాజేంద్రనగర్లో 100 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రణాళిక.. శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం.