జూలై 7, 2026

WhatsApp Image 2024 03 28 at 2.35.23 PM

TRINETHRAM NEWS

వైసీపీలో చేరిన టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ, తనయుడు మణికంఠ శర్మ

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిక

పార్టీ కండువా కప్పి స్వాగతించిన వైఎస్ జగన్

You cannot copy content of this page