వైసీపీ లో కొనసాగుతున్న మార్పు ప్రక్రియ
Trinethram News : ఇప్పటి వరకు 72 మందిని మార్చిన వైసీపీ.. ఇందులో 59 మంది అసెంబ్లీ స్థానాలకు, 13 ఎంపీ స్థానాలకు కొత్తగా ఇంఛార్జిల మార్పు.. మరో 3 ఎంపీ స్థానాలు మార్పు ఉండకపోవచ్చు, పాతవారినే కొనసాగింపు.. మరో 9…
Trinethram News : ఇప్పటి వరకు 72 మందిని మార్చిన వైసీపీ.. ఇందులో 59 మంది అసెంబ్లీ స్థానాలకు, 13 ఎంపీ స్థానాలకు కొత్తగా ఇంఛార్జిల మార్పు.. మరో 3 ఎంపీ స్థానాలు మార్పు ఉండకపోవచ్చు, పాతవారినే కొనసాగింపు.. మరో 9…
Trinethram News : ఈరోజు కందుకూరు పట్టణ నూతన ఎస్ ఐ గా బాధ్యతలు తీసుకున్న ఆనంద్ భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన కందుకూరు వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు sk రఫీ, ఎస్సీ సెల్ జిల్లా…
Trinethram News : జగన్ జైలుకు పోయినపుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికి లేకుండా పోతుందని ఏ పదవీ ఆశించకుండా 3200 కిలోమీటర్లు నిస్వార్థంగా పాదయాత్ర చేశాను. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నేను చేసిన త్యాగం మర్చిపోయింది – ఏపీ పీసీసీ అధ్యక్షురాలు…
Trinethram News : నరసాపురం వైసీపి ఏంపీ అభ్యర్థి గా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వనుం కల్యాణి కి దాదాపుగా ఖరారు అయినట్టు తెలుస్తోంది!
అప్రజాస్వామికంగా జగన్ పాలన 40 రోజులు దాటి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డు మీద ఉన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రభుత్వం చర్చల్లో ఇచ్చిన హామీలు కూడా ఇప్పటికే అమలుపరచలేదు. దాంతో సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీ…
వైసిపి అరాచక ప్రభుత్వం ఇంటికి వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు ఓ ప్రకటనలో మాట్లాడుతూ. బాపట్ల:- వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన ఐదేళ్లలో ఆదాయం పెరగలేదు ఉద్యోగాలు రాలేదు,…
సంక్రాంతి శుభాకాంక్షలు : ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ఆమె క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజలంతా ఘనంగా వేడుకలు జరుపుకోవాలని, సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు…
వైసీపీకి మరో షాక్ మరో ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం దూతల ద్వయం పనిచేయటం లేదు. రాను రాను వైసీపీకి చెందిన పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పాలనే యోచన తాజాగా కృష్ణా జిల్లాకు…
నానీలంతా వైసీపీలోనే… టీడీపీకి మండదా మరి..! వైసీపీలో నానీలకు కొదవ లేదు. ఇప్పటికే ముగ్గురు నానీలు ఉన్నారు. వారే మాజీ మంత్రులు పేర్ని నాని, ఆళ్ళ నాని, కొడాలి నాని. ఈ నానీలకు మరో తోడుగా కేశినేని నాని కూడా వైసీపీలో…
ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్: సీఎం జగన్ తాడేపల్లి: రాష్ట్రంలో ఎనిమిదో విడతలో జగనన్న తోడు పథకం కింద నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి…
You cannot copy content of this page