మహిళకు సీపీఆర్ చేసి కాపాడిన పోలీసులు

మహబూబ్ నగర్ – రాత్రి 9:30 గంటల సమయంలో యాదమ్మ అనే మహిళ రోడ్డు పక్కన స్పృహ తప్పి పడిపోవడం చూసిన బాంబ్ డిస్పోజల్ పోలీస్ సిబ్బంది గోవర్ధన్, వెంకట్ కుమార్ తక్షణమే స్పందించి మహిళకు సీపీఆర్ నిర్వహించి ప్రాణాలు కాపాడారు.

You cannot copy content of this page