Rahul : బెంగళూరు గడ్డపై రాహుల్ విధ్వంసం

బెంగళూరుకు వరుసగా రెండో ఓటమి Trinethram News : ఏప్రిల్ 11 : బెంగళూరుకు వరుసగా రెండోసారి సొంతగడ్డపై ఘోర పరాజయం ఎదు రైంది. ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన ఐదో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో…

India Won : ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయం

Trinethram News : పాకిస్థాన్‍పై టీమిండియా గ్రాండ్ విక్టరీ. ఆరు వికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ. వన్డేల్లో 51 సెంచరీ, పాక్‍పై 4వ శతకం సాధించిన కోహ్లీ. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

సిడ్నీ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘన విజయం

సిడ్నీ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘన విజయం Trinethram News : ఆరు వికెట్ల తేడాతో టీం ఇండియాపై విజయం సాధించిన ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన కంగారు జట్టు 3-1 తేడాతో బోర్డర్ గవాస్కర్…

U19: భారత్‌ లక్ష్యం 282

U19: భారత్‌ లక్ష్యం 282 Trinethram News : Nov 30, 2024, అండర్‌-19 ఆసియాకప్‌ వన్డే టోర్నీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 281/7 పరుగులు చేసింది. టీమిండియాకు 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.…

పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిన రాజస్థాన్ రాయల్స్

Rajasthan Royals were badly beaten by Punjab Trinethram News : గువహటి: మే 16ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్తును దక్కించుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌.. పంజాబ్‌ కింగ్స్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో తడబడింది. గువహటి వేదికగా బుధ వారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌…

సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తుగా ఓడించిన గుజరాత్

Trinethram News : గుజరాత్ :-ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ తమ సొంత మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరా బాద్ ను గుజరాత్…

ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం

WPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు.. రాణించిన ఎలిస్‌ పెర్రీ(35), స్మృతి మందన(31), సోఫి డెవిన్(32)…

ధర్మశాలలో అనిల్ కుంబ్లే రికార్డును అధిగమించిన రవిచంద్ర అశ్విన్

Trinethram News : ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ ఆటగాడు ఫోక్స్ అవుట్ చేయడంలో ఐదు వికెట్లు 35 సార్లు అనిల్ కుంబ్లే రికార్డును అధికమించి ఐదు వికెట్లు 36 సార్లు తీసి రికార్డును…

ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ లో భారత్ ఘన విజయం

3-1 తేడాతో సీరీస్ సొంతం చేసుకున్న భారత్ రెండు ఇన్నింగ్స్ లో అద్భుత ప్రదర్శన చేసిన ధృవ్ జురెల్ 5 వికెట్స్ తేడాతో భారత్ ఘన విజయం.

ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన భారత్ బౌలర్లు

రాంచీ టెస్ట్‌: ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన భారత్ బౌలర్లు భారత్‌ టార్గెట్‌ 192 పరుగులు.. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్ 145 ఆలౌట్.. రెండో ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్లు.. 5 వికెట్లు తీసిన అశ్విన్‌, కుల్దీప్ యాదవ్‌కు 4…

Other Story

You cannot copy content of this page