ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం 600 చెల్లించాలి

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. కార్మిక పక్షపాతి కార్మికోద్యమ నాయకుడు బిటి రణదేవే, మహాత్మ జ్యోతిబా పులె, బాబా సాహెబ్ అంబేత్కర్ మహనీయుల ఆలోచనలు,ఆశయాలు ముందుకు తీసుకపోవలీ. పేదల,కూలీల హక్కులకై పోరాడుదాము అత్వెల్లి లో ఉపాధి కూలీలకు పెండింగ్ 7వరాల డబ్బులు…

CITU : అరుకు కేకే లైన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు చట్ట ప్రకారం కనీస వేతనాలు అమలు చేయండి.(సిఐటియు) డిమాండ్

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 21: కార్మికులకు జీవో ప్రకారం కనీస వేతనం అమలు అయ్యే విధంగా రైల్వే యాజమాన్యం కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని రైల్వే కాంటాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో డిమాండ్…

Minimum Wage : కనీస వేతనం 26,000 టీచర్లకు ఇవ్వాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు అంగన్వాడి టీచర్ల ధర్నా,ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అంగన్వాడి టీచర్లకు జీతాలు, పెంచుతామని చెప్పి 16 నెలలైనా జీతాలు పెంచకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం, ఇదివరకు రిటర్మెంట్…

AITUC : ప్రభుత్వ పాఠశాలలో పనిచేయు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించండి

నగరి త్రినేత్రం న్యూస్. కార్మికులపై తెస్తున్న రాజకీయ ఒత్తిడిలను ఆపాలి. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చిత్తూరు పట్టణ పరిధిలోని ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో వంట చేయు కార్మికుల విస్తృత సమావేశం…

Women’s Day : మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కార్మికులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం

నగరి : ఎన్నికల్లో ఇచ్చిన హామీ పథకం వేతనాలు పెంచకుండా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆమలు పరచాలని కూటమి ప్రభుత్వం అమలు చేయాలి.అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…

CITU : ఆశ కార్యకర్తల వేతనాలు పెంచేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం

సిఐటియు జిల్లాప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 7: ఆశ కార్యకర్తలు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని శ్రమ తగ్గ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో…

CITU : కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయండి

కనీస వేతన జీవోల సాధనకై 2025 మార్చి 6 న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయండి. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ కార్మికుల కనీస…

CITU : అరకువేలి మధ్యాహ్న భోజన కార్మికులు, శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని సిఐటియు డిమాండ్

అల్లూరిజిల్లా అరకువేలి త్రినేత్రం న్యూస్ మార్చి 4: అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకువేలి ఎమ్.ఈ. ఓ ఆఫీస్ లో సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు శానిటేషన్ కార్మికుల ధర్నా సీఐటీయూ మండల కార్యదర్శి జన్ని భగత్ రామ్ మాట్లాడుతు,…

AITUC : నర్సరీ కార్మికులకు కనీస వేతనాల అమలు కోసం ఉత్తర్వులు జారీ చేసిన యాజమాన్యం

ఏఐటియుసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆర్జీ వన్ అధ్యక్షులు ఎం.ఎ.గౌస్ వెల్లడి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రజలది సింగరేణి వ్యాప్తంగా నర్సరీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాల అమలు కోసం సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిందని సింగరేణి…

JAC : జీ.ఓ. ప్రకారం వేతనాలు ఇవ్వాలి

సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జే.ఏ.సి. నాయకులు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు గోదావరిఖని సీఐటీయూ కార్యాలయంలో జేఏసీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఐటీయూ, టి.యూ.సీ.ఐ, ఐ.ఎఫ్.టి.యూ సంఘాల నాయకులు వేల్పుల కుమారస్వామి, తోకల రమేష్, ఈ.నరేష్ లు మాట్లాడుతూ…

Other Story

You cannot copy content of this page