Wife Killed Husband : భర్తను ముక్కలుగా నరికిన భార్య

Trinethram News : Mar 19, 2025, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. మృతదేహాన్ని ముక్కలుగా చేసి, ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి, సిమెంటుతొ పూడ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సౌరభా రాజ్‌పుత్ అనే…

Samsung S25 Ultra : వృందావన్‌లో కోతి సామ్‌సంగ్ S25 అల్ట్రా దొంగిలించింది, మామిడిపానీయం కోసం తిరిగి ఇచ్చింది!

Trinethram News : ఉత్తరప్రదేశ్‌లోని వృందావన్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ భక్తుడు తన ఖరీదైన Samsung S25 Ultra ఫోన్ చేతిలో పట్టుకుని నిలుచుంటే, అకస్మాత్తుగా ఓ కోతి వచ్చి ఫోన్‌ను లాక్కొంది. భక్తుడు ఆశ్చర్యపోయి కోతిని వెంబడించినా, అది…

Maha Kumbh Mela : కుంభమేళాకు పోటెత్తిన భక్తులు, మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మ ముహూర్తం నుంచే పుణ్యస్నానాలు

Trinethram News : ప్రయాగ్‌రాజ్: 144 ఏళ్లకు ఓసారి జరిగే మహా కుంభమేళా ముగింపునకు చేరుకుంది. 45 రోజులపాటు ఘనంగా కుంభమేళాను యూపీ ప్రభుత్వం నిర్వహించింది. నేడు మహా శివరాత్రి సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచే ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమానికి…

Maha Kumbh Mela : మహా కుంభమేళ పై అసత్య ప్రచారం.. కేసులు నమోదు

Trinethram News : ఉత్తర్ ప్రదేశ్ : యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని సామాజిక మాధ్యమాలు కుంభమేళా నీటిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉందని తప్పుడు వార్తలు సృష్టించాయి. దీంతో సీరియస్ అయిన యూపీ గవర్నమెంట్ 140…

Maha Kumbh : కుంభమేళాకు నేడు, రేపు జనప్రవాహం

పర్యవేక్షణలో సీఎం యోగి Trinethram News : ప్రయోగరాజ్ :ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈరోజు, రేపు సెలవుదినాలు కావడంతో వారంతా సంగమతీరానికి భారీగా తరలివస్తున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.…

Ayodhya Darshan Time : అయోధ్య బాలరాముడి దర్శన వేళలో స్వల్ప మార్పులు

అయోధ్య బాలరాముడి దర్శన వేళలో స్వల్ప మార్పులు ఉత్తరప్రదేశ్‌ : ఫిబ్రవరి 08. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరానికి భక్తులు పోటెత్తారు. ఓ వైపు ప్రయా గ్‌రాజ్‌లో కుంభమేళాకు వచ్చే కోట్లాది మంది భక్తుల రాకతో కిక్కిరి సిపోయింది. ఇంకోవైపు రాముడి…

Maha Kumbh Mela : మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు

మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీసంగమం వద్ద జనవరి 13 నుంచి కొనసాగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య శుక్రవారం నాటికి 40 కోట్లు దాటినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం 48 లక్షల…

MP Rakesh Rathore : అత్యాచార ఆరోపణలతో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అరెస్టు

అత్యాచార ఆరోపణలతో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అరెస్టు Trinethram News : ఉత్తరప్రదేశ్ – సీతాపూర్ కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, నాలుగేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు చేసిన మహిళ మహిళ ఆరోపణలతో…

Maha Kumbh Mela : మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం

మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం Trinethram News : యూపీ – ప్రయాగ్‌రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు ఈ ప్రమాదంలో దగ్ధమైన 30 టెంట్లు.. భయంతో పరుగులు…

Thief Babas : మహా కుంభమేళాలో దొంగ బాబాలు

మహా కుంభమేళాలో దొంగ బాబాలు Trinethram News : Uttar Pradesh : త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచి సాధువులు, బాబాలు వచ్చారు. అయితే కొందరు వ్యక్తులు బాబాల వేషధారణలో వచ్చి మోసాలకు పాల్పడుతున్నరు. తాజాగా ఓ…

Other Story

You cannot copy content of this page