రేపు ఆటో బంద్‌.. హైదరాబాద్‌లో భారీ ర్యాలీవిజయవంతం చేయాలి

Trinethram News : ప్రభుత్వం స్పందించకపోతే తగిన బుద్ధి చెబుతాం.. టీఏటీయూ నాయకుడు వేముల మారయ్య హెచ్చరిక రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆటోబంద్‌ నిర్వహించనున్నట్టు టీఏటీయూ ఆటో యూనియన్‌ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. ఉప్పల్‌ మల్లాపూర్‌లో బుధవారం ఆయన ‘ఆటోబంద్‌’ వాల్‌పోస్టర్‌ను…

రేపు మేడిగడ్డ బ్యారేజ్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది

Trinethram News : తెలంగాణ రేపు మేడిగడ్డ బ్యారేజ్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఈ అంశంపై అసెంబ్లీలో కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. సాయంత్రం 6గంటలకు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భేటీ కానున్నారు.…

యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు

11-2-2023 (ఆదివారం) కార్యక్రమం వివరాలుఉమ్మడి శ్రీకాకుళం జిల్లాఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గంఉదయం10.30 – ఇచ్చాపురం రాజావారి గ్రౌండ్స్ శంఖారావం కార్యక్రమానికి శ్రీకారం.10.40 – బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభకనబర్చిన 50మంది కార్యకర్తలకు లోకేష్ అభినందన.10.50…

కనిగిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం

రేపు అనగా 07/02/2024 బుధవారం ఉదయం 9.30 నిమిషాలకు కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని క్లబ్ రోడ్డు రెడ్డి బిల్డింగ్ పక్కన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించటం జరుగుతుంది కావున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ…

రేపే మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం

Trinethram News : హైదరాబాద్ జనవరి31భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్‌ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్‌ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు.…

రేపు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న నారా లోకేష్ !

ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ లోని నివాసం నుంచి బయలుదేరనున్న లోకేష్ 9 గంటలకు శ్రీశైలం మండలం సున్నిపెంట చేరుకుంటారు. అక్కడనుంచి బయలుదేరి 9.30 గంటలకు సాక్షిగణపతి ఆలయాన్ని సందర్శిస్తారు. 9.40కి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు.

రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Trinethram News : ఢిల్లీ: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నేడు అఖిలపక్ష సమావేశం.. ఉభయ సభల ఫ్లోర్ లీడర్లను సమావేశానికి ఆహ్వానించిన కేంద్రం

రేపు మద్యం దుకాణాలు బంద్

రేపు మద్యం దుకాణాలు బంద్ Trinethram News : గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 26న రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి అలాగే మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి శనివారం మద్యం దుకాణాలు…

మాజీమంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ రేపటి

మాజీమంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ రేపటి (24-1-2024) బుధవారం పర్యటన వివరాలు : 1.)తేది 24-1-2024 సాయంత్రం 4:00 గంటలకు కైకలూరు మండలం రామవరం గ్రామం లో ఆత్మీయ సమావేశమునకు హాజరు అవుతారు..సమావేశములలో ఆ గ్రామ అభివృద్ధి గురించి మరియు సమస్యలను…

రేపటి నుంచి దేశ వ్యాప్తంగా JEE మెయిన్ పరీక్షలు

రేపటి నుంచి దేశ వ్యాప్తంగా JEE మెయిన్ పరీక్షలు దేశ వ్యాప్తంగా రేపటి నుంచి JEE మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. NIT లో బ్యాచ్లర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచ్లర్స్ ఆఫ్ ప్లానింగ్ లో ప్రవేశానికి బుధవారం పేపర్ -2 పరీక్షలు జరగనున్నాయి.…

Other Story

You cannot copy content of this page