Shyamala Rao : తోపులాటలో గాయపడ్డ వారిని పరామర్శించిన టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో గౌతమి

Trinethram News : తిరుపతి తోపులాటలో గాయపడ్డ వారిని పరామర్శించిన టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో గౌతమి బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు డీఎస్పీ నిర్లక్ష్యంతో గెట్లు తెరవడం వల్ల ఈ ఘటన జరిగింది.. 5మంది చనిపోయారు, 41 మంది…

DSP BV Raghavulu : తొక్కిసలాట ఘటనలో చైర్మన్ ను డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు

తొక్కిసలాట ఘటనలో చైర్మన్ ను డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు Trinethram News : Andhra Pradesh : తొక్కిసలాట ఘటనలో డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఓ డీఎస్పీని బకరా చేస్తున్నారని, బకరాను…

Pawan Kalyan : తిరుపతిలో తప్పు జరిగింది… క్షమించండి

తిరుపతిలో తప్పు జరిగింది… క్షమించండి •టీటీడీ ఈ.వో. శ్యామలరావు, అడిషినల్ ఈవో వెంకయ్య చౌదరి బాధ్యతల నిర్వహణలో విఫలం•అధికారులు చేసిన తప్పిదానికి ప్రభుత్వం నిందలు మోస్తోంది•మృతుల ఇళ్లకు టీటీడీ సభ్యులు వెళ్ళి క్షమాపణలు కోరాలి•టీటీడీ వ్యవహారాల్లో ప్రక్షాళన మొదలవ్వాలి… వి.ఐ.పి.లపై కాదు…

Roja : తొక్కిసలాట ఘటనకు సీఎం బాధ్యత వహించాలి: రోజా

తొక్కిసలాట ఘటనకు సీఎం బాధ్యత వహించాలి: రోజా Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ‘తిరుపతి తొక్కిసలాట ఘటనకు సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్, ఎస్పీ అందరూ బాధ్యత వహించాలి’ అని వైసీపీ నేత రోజా అన్నారు. ‘సంధ్య థియేటర్ ఘటనలో…

తొక్కిసులాట ఘటనపై హోం మంత్రి దిగ్బ్రాంతి

తేదీ: 09/01/2025.తొక్కిసులాట ఘటనపై హోం మంత్రి దిగ్బ్రాంతి. కృష్ణాజిల్లా : ( త్రినేత్రం న్యూస్ ) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలో తేదీ : 08/01/2025 న అనగా బుధవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు టిక్కెట్లజారి సమయంలో జరిగిన తొక్కిసలాటలో…

తిరుపతి కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్

తిరుపతి కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ Trinethram News : తిరుపతి : తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో క్షతగాత్రుల వివరాలు, ఇతర సమాచారం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 0877-2236007 నంబరును సంప్రదించాలి. ఆరుగురు మృతి.. 48…

Ramachandra Yadav : TTD ఛైర్మన్ రాజీనామా చేయాలి: రామచంద్ర యాదవ్

TTD ఛైర్మన్ రాజీనామా చేయాలి: రామచంద్ర యాదవ్ Trinethram News : తిరుపతి : తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు స్వామి వారి భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ అన్నారు.…

CM Chandrababu : తిరుపతి ఘటనపై చంద్రబాబుకు నివేదిక

తిరుపతి ఘటనపై చంద్రబాబుకు నివేదిక Trinethram News : Andhra Pradesh : తిరుపతి తొక్కిసలాటపై సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రాథమిక నివేదికను అందజేశారు. డీఎస్పీ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట చోటు చేసుకుందని నివేదికలో పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగ్గా…

Deputy CM Pawan Kalyan : తీవ్ర ఆవేదనకు లోనయ్యా

తీవ్ర ఆవేదనకు లోనయ్యా Trinethram News : టీటీడీ తొక్కిసలాట ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.. బాధిత కుటుంబాలకు తగిన సమాచారం…

తొక్కిసలాట.. ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం

తొక్కిసలాట.. ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం Andhra Pradesh : తిరుపతిలో టికెట్ కౌంటర్ల వద్ద ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులను ఒకేసారి క్యూలైన్లలోకి వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు మండిపడుతున్నారు. పాలన వ్యవస్థ నిర్వహణ లోపంతో…

Other Story

You cannot copy content of this page