AP Government : పాకిస్థానీయులు తక్షణమే వెళ్లిపోవాలి

Trinethram News : ఏపీలో ఉన్న 21 మంది పాకిస్థానీయులకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించింది. వీరిలో ఆరుగురు మెడికల్ వీసా హోల్డర్లు కాగా వారికి 2 రోజులు గడువు విధించింది. అటు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుపతిలో…

Chandanotsavam : ఏప్రిల్ 30న సింహాచలంలో చందనోత్సవం

స్వామి వారి నిజరూప దర్శనం చేసుకునే అవకాశం Trinethram News : సింహాచలం :ఏపీలోని విశాఖపట్టణంలోని సింహాచలం దేవస్థానంలో ఈనెల 30న చందనోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సింహాచలంలో చందనోత్సవం…

MLA Nallamilli : రామవరం లో, రామలింగేశ్వర దేవస్థానం శంకుస్థాపన

త్రినేత్రం న్యూస్ : రామవరం. అనపర్తి మండలo రామవరంలో 1 కోటి 50 లక్షల రూపాయల నిధులతో శ్రీ పార్వతి రామలింగేశ్వర దేవస్థానం పునఃనిర్మాణం సందర్బంగా శంకుస్థాపన చేసిన ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నల్లమిల్లి శివారెడ్డి సుజాత దంపతులు, అనపర్తి శాసనసభ్యులు…

Charminar : చార్మినార్‌ నుంచి ఊడిపడిన పెచ్చులు

Trinethram News : హైదరాబాద్​ కు బ్రాండ్​ గా ఉన్న చార్మినార్​ వద్ద పెనుప్రమాదం తప్పింది. గురువారం ( ఏప్రిల్​ 3) న నగరంలో పడిన భారీ వర్షానికి భాగ్యలక్ష్మి ఆలయం వైపున మినార్​ నుంచి పెచ్చులూడి పడ్డాయి. దీంతో పర్యాటకులు…

Matsyarasa Visvesvara Raju : దారాలమ్మ అమ్మవారి ఆలయంలో ముహూర్తం రాట వేస్తున్న, పాడేరు శాసనసభ్యులు ఆలయ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వర రాజు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, జిల్లా ఇంచార్జ్ : దారలమ్మ అమ్మవారు ఆలయంలో, ముహూర్తం రాటా వేస్తున్న శాసన సభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్ , మత్స్యరాస విశ్వేశ్వర రాజు. అల్లూరిజిల్లా, గూడెం కొత్త వీధి మండలం, దారకొండ పంచాయతీ లో వేలిసిన…

Duddilla Srinu Babu : శ్రీ బాల విశ్వనాథ స్వామి దేవాలయం ను దర్శించుకొని ప్రత్యెక పూజలు నిర్వహించిన దుద్దిళ్ళ శ్రీను బాబు

మంథని మార్చి-16// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో,అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని దుద్దిళ్ళ శ్రీను బాబు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అరెంద గ్రామ కాంగ్రెస్ నాయకులు ఉట్ల అనిల్ రెడ్డి రాష్ట్ర మంత్రి దుద్దిల్ల…

Drunkard in Tirumala : తిరుమలలో మద్యం తాగిన వ్యక్తి హల్చల్

Trinethram News : తిరుమలలో ఆలయ మాఢ వీధుల్లో మద్యం తాగిన వ్యక్తి ‘నేను లోకల్.. మందు తాగుతా, అవసరమైతే మద్యం కూడా అమ్ముతా’ అంటూ విజిలెన్స్ సెక్యూరిటీ ముందరే రెచ్చిపోయాడు. కాగా తిరుమలకు ఆ వ్యక్తి తాగి ఎలా వచ్చాడు…

Kumar Yadav : దేవాలయాల మీద దాడులు చేస్తే సహించేది లేదు…బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్

కూకట్ పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 11 : హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తే సహించేది లేదని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాంధీనగర్ శివాలయంలోని శివ లింగాన్ని చెప్పు కాళ్లతో తొక్కి హిందు…

ట్రస్టు బోర్డు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం

Trinethram News : తెలంగాణ రాష్ట్రం లో ప్రసిద్ధి గాంచిన యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో స్వయంప్రతిపత్తిరాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనికి ఆలయం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో…

MLA Nallamilli : పెదపూడిలో శ్రీ సీతారామ స్వామి వార్ల విగ్రహల ప్రతిష్ఠ మహోత్సవం

స్వామి వారిని దర్శించుకున్న అనపర్తి, ఎమ్మెల్యే, నల్లమిల్లి. త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం పెదపూడిలో శ్రీ సీతారామాలయం స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్బంగా స్వామి వార్లను దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,…

Other Story

You cannot copy content of this page