Matsyarasa Visvesvara Raju : దారాలమ్మ అమ్మవారి ఆలయంలో ముహూర్తం రాట వేస్తున్న, పాడేరు శాసనసభ్యులు ఆలయ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వర రాజు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, జిల్లా ఇంచార్జ్ : దారలమ్మ అమ్మవారు ఆలయంలో, ముహూర్తం రాటా వేస్తున్న శాసన సభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్ , మత్స్యరాస విశ్వేశ్వర రాజు. అల్లూరిజిల్లా, గూడెం కొత్త వీధి మండలం, దారకొండ పంచాయతీ లో వేలిసిన…

Duddilla Srinu Babu : శ్రీ బాల విశ్వనాథ స్వామి దేవాలయం ను దర్శించుకొని ప్రత్యెక పూజలు నిర్వహించిన దుద్దిళ్ళ శ్రీను బాబు

మంథని మార్చి-16// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో,అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని దుద్దిళ్ళ శ్రీను బాబు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అరెంద గ్రామ కాంగ్రెస్ నాయకులు ఉట్ల అనిల్ రెడ్డి రాష్ట్ర మంత్రి దుద్దిల్ల…

Drunkard in Tirumala : తిరుమలలో మద్యం తాగిన వ్యక్తి హల్చల్

Trinethram News : తిరుమలలో ఆలయ మాఢ వీధుల్లో మద్యం తాగిన వ్యక్తి ‘నేను లోకల్.. మందు తాగుతా, అవసరమైతే మద్యం కూడా అమ్ముతా’ అంటూ విజిలెన్స్ సెక్యూరిటీ ముందరే రెచ్చిపోయాడు. కాగా తిరుమలకు ఆ వ్యక్తి తాగి ఎలా వచ్చాడు…

Kumar Yadav : దేవాలయాల మీద దాడులు చేస్తే సహించేది లేదు…బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్

కూకట్ పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 11 : హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తే సహించేది లేదని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాంధీనగర్ శివాలయంలోని శివ లింగాన్ని చెప్పు కాళ్లతో తొక్కి హిందు…

ట్రస్టు బోర్డు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం

Trinethram News : తెలంగాణ రాష్ట్రం లో ప్రసిద్ధి గాంచిన యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో స్వయంప్రతిపత్తిరాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనికి ఆలయం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో…

MLA Nallamilli : పెదపూడిలో శ్రీ సీతారామ స్వామి వార్ల విగ్రహల ప్రతిష్ఠ మహోత్సవం

స్వామి వారిని దర్శించుకున్న అనపర్తి, ఎమ్మెల్యే, నల్లమిల్లి. త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం పెదపూడిలో శ్రీ సీతారామాలయం స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్బంగా స్వామి వార్లను దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,…

Former MLA : శ్రీ పార్వతీ సమేత కూటేశ్వరస్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం

హాజరైన అనపర్తి మాజీ ఎమ్మెల్యే దంపతులుత్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, అనపర్తి మండలం కుతుకులూరు గ్రామం నందు భక్తిశ్రద్ధలతో,శ్రీ పార్వతీ సమేత కూటేశ్వరస్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం కన్నులపండువగా నిర్వహించబడింది. ఈ మహోత్సవ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ…

Annadana Satra : అన్నదాన సత్రానికి రూపాయల కోటి విరాళం

తేదీ : 28/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం లో వెలిసినటువంటి పంచరామ క్షేత్రం సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం అన్నదాన సత్రం పిలి గ్రీన్ సెంటరు కు రూపాయల కోటి…

Bhagyalakshmi Temple : దేవాదాయశాఖ పరిధిలోకి భాగ్యలక్ష్మి ఆలయం

Trinethram News : హైదరాబాద్ పా తబస్తీలో చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయ నిర్వహణ దేవాదాయశాఖ పరిధిలోకి రానున్నది. ఈ మేరకు దేవాదాయ శాఖను ట్రిబ్యూనల్ ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భాగ్యలక్ష్మి ఆలయ నిర్వహణ బాధ్యతను మహంత్ మనోహర్ దాసు,…

MLA Nallamilli : ఇర్రిపాకలో, శ్రీ శ్రీ శ్రీ శివకేశవ ప్రతిష్టాపన మహోత్సవ, కార్యక్రమములో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

Trinethram News : కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు,శివకేశవుల ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్, జ్యోతుల నెహ్రు మరియు,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్,కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు…

Other Story

You cannot copy content of this page