Satellite Balloon : ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి శాటిలైట్ బెలూన్ ప్రయోగించనున్నారు

Trinethram News : తిరుపతి జిల్లా: జూలై 27తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్శిటీలో ఈరోజు ఓ కీలక ఘట్టం జరుగుతోంది. నింగిరో బెలూన్ శాటిలైట్ ప్రయోగం నేడు మోహన్ బాబు యూనివర్సిటీలో జరగనుంది. NARL మరియు IIST సహకారంతో విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాన్ని…

Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం

A temporary break in the Amarnath Yatra అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం జమ్ము కాశ్మీర్ : జులై 06రాష్ట్రంలో కురుస్తున్న వర్షా ల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారు లు శనివారం ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ…

Southwest Monsoon : జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు

Southwest Monsoon enters the state in the first week of June మే 31, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జూన్ 5 నుంచి 11 మధ్య తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ…

Sun is Angry :దేశ రాజధానిపై పగబట్టిన భానుడు

Sun who is angry with the national capital Trinethram News : ఢిల్లీలో రికార్డు ఉష్ణోగ్రత, 52.3 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్టోగ్రత.. న్యూఢిల్లీలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర…

మళ్లీ పెరుగనున్న ఉష్ణోగ్రతలు

Temperatures will rise again మే 27, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు ఏపీలో వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి జూన్ 3 వరకు ఉష్ణోగ్రతలు మరింత గరిష్టంగా పెరుగుతాయని అంచనా…

హిందూ మహా సముద్రంలో ‘టెంపరేచర్‌’ బాంబు.. జరగబోయే విధ్వంసం ఇదే!

Trinethram News : హిందూ మహాసముద్రంలో మెరైన్ హీట్‌వేవ్ ప్రకృతి మాడిమసైపోతుందని శాస్త్రవేత్తల ఆందోళన అయితే వేడి, లేదంటే వానలతో బీభత్సం తప్పదని హెచ్చరిక భారతదేశం చుట్టూ ఉన్న హిందూ మహాసముద్రం పెను ప్రమాదంలో పడింది. అది భారతదేశంపైనా తీవ్ర ప్రభావం…

హీట్‌వేవ్ సమస్యపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష

ఈ ఏడాది విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే అంచనాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హీట్‌వేవ్ (వడగాలులు)‌ను ఎదుర్కొనే ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని మంత్రిత్వ శాఖలతో పాటు కేంద్రం, రాష్ట్రం, జిల్లా స్థాయిలో అందరూ కలిసి పనిచేయాలని…

తెలంగాణ వాతావరణ నివేదిక

రాష్ట్రంలో గత నెలరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. విపరీతమైన ఉక్కపోతలు, వేడిగాలులతో ప్రజలు తీవ్రంగా అల్లాడిపోతున్నారు. ఎండలో బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా రానున్న రోజులు ఇంకెలా ఉంటాయో అనే భయం ప్రజల్లో మొదలైంది. ఈ తరుణంలోనే వాతావరణశాఖ…

ఏపీ ప్రజలకు అలర్ట్‌.. నేడు ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు

ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే ఏకంగా ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటి పోతోంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.ఉదయం 10 గంటలకు ముందే భానుడు ప్రతాపం…

వామ్మో.. బయటకు రాకపోవడమే మంచిది.. సెగలు రేపుతున్న సూరీడు

తెలుగు రాష్ట్రాలను భానుడు ఠారెత్తిస్తున్నాడు. ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు అడుగు బయటపెడితే అంతే సంగతులంటూ వార్నింగ్‌ ఇస్తున్నాడు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పగటి ఉష్టోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఈ రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని…

You cannot copy content of this page