Glass Bridge : కన్యాకుమారిలో అద్దాల వంతెన

దేశంలోనే మొట్ట మొదటిసారిగా…కన్యాకుమారిలో అద్దాల వంతెన.. Trinethram News : ఫైబర్‌ గ్లాస్‌ వంతెనను ప్రారంభించిన సీఎం ఎంకే స్టాలిన్‌… వివేకానంద మండపం, తిరువళ్లువర్‌ విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన గాజు వంతెనను తమిళనాడు ప్రభుత్వం రూ.37 కోట్లతో…

రండి రారండి.! మందుబాబులకు కిక్కిచ్చే వార్త

రండి రారండి.! మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. తాగినోళ్లకు తాగినంత మందుTrinethram News : న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కు మందుబాబులు రెడీ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్‌ అమ్మకాలు ఏరులై పారుతున్నాయి. బీర్ల అమ్మకాలు సెలయేరులా ప్రవహిస్తున్నాయి. త్రీ ఛీర్స్‌తో 2025కి వెల్‌కమ్‌…

రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్

రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్ ఏపీలో సంచలనం రేపిన పేర్ని నాని, పేర్ని జయసుధలకు సంబంధించిన గోదాముల్లో రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. Trinethram News : విజయవాడ: మచిలీపట్నంలో…

మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది

మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది. Trinethram News : Telangana : జల్ పల్లి లోని అడవిలో వేట కొనసాగించిన సిబ్బంది. అడవి పందులను వేటాడిన విష్ణు సిబ్బంది చిట్ట అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి తీసుకువెళ్లిన మేనేజర్…

DAP Price : జనవరి నుంచి డీఏపీ ధర పెంపు

జనవరి నుంచి డీఏపీ ధర పెంపు..!! 50 కిలోల బస్తా ధర రూ.1,550కు చేరే అవకాశం Trinethram News : న్యూఢిల్లీ : దేశంలో యూరియా తర్వాత అత్యధికంగా వినియోగించే డై-అమ్మోనియం ఫాస్ఫేట్‌ (డీఏపీ) ధర జనవరి నుంచి పెరగొచ్చని తెలుస్తోంది.…

రేపు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు హాలిడే..ప్రభుత్వ కార్యాలయాలకు కూడా

రేపు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు హాలిడే..ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ..!! Trinethram News : తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో రేపు ప్రభుత్వ హాలిడే ఉండనుంది. జనవరి ఒకటో తేదీ ఉన్న నేపథ్యంలో గవర్నమెంట్…

భారత దేశంలో అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు నాయుడు

భారత దేశంలో అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు నాయుడు Trinethram News : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.931 కోట్ల సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా నిలిచారు ఇక రూ.332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం…

గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య Trinethram News : ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్టాపురం ఎస్సీ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయివర్ధన్ ఆత్మహత్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాయివర్ధన్.. ఆత్మహత్యకు గల కారణాలు…

ఉద్యోగ విరమణ పొందుతున్న హోంగార్డ్ లకి సీపీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉద్యోగ విరమణ పొందుతున్న హోంగార్డ్ లకి సీపీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పోలీస్ శాఖలో గత 43 సం,, లుగా హోం గార్డ్ గా జె. ఓదెలు హోం గార్డ్ నంబర్…

పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్

పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో హెడ్ కానిస్టేబుళ్లు గా పనిచేస్తూ ఎఎస్ఐ గా పదోన్నతి పొందిన 03 మంది అధికారులకు…

Other Story

You cannot copy content of this page