మొదటి ప్రయత్నం లోనే ఆల్ ఇండియా బార్ పరీక్షలో సత్తా చాటిన యువ న్యాయవాది

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం సుందరయ్య నగర్ గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ గోలి రమణ W/o ప్రేమ్ కుమార్ కుమారుడు అయిన గోలి సందీప్ కుమార్ గత సంవత్సరం అనగా…

MLA Bathula : సేద్యపు నీటికుంట (ఫారం పాండ్) శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల

త్రినేత్రం న్యూస్, తోకాడ. రాజానగరం మండలం తోకాడ గ్రామంలో సేద్యపు నీటికుంట (ఫారం పాండ్) మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేశ్ , తూర్తోపు గోదావరి జిల్లా…

Response : త్రినేత్రం న్యూస్ కు స్పందన

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మధుగుల చి ట్టంపల్లిలోని ప్రతి వీధిలో కరెంటు బల్బులు మున్సిపల్ అధికారులు వేయడం జరిగింది. రెండు రోజుల క్రితం త్రినేత్రం న్యూస్ లో వీధిలైట్లు వెలగడం లేవని రావడంతో సంబంధిత…

మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: మహనీయుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.శనివారం కలెక్టరేటలోని సమావేశం మందిరంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా…

Ramzan : మత సామరస్యానికి ప్రతీక రంజాన్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అనిమాజీ జడ్పీటీసీ నాగిరెడ్డి, సర్పంచుల సంఘనాయకులు రాజిరెడ్డి దోమ. మత సమరష్యానికి రంజాన్ ప్రతీక అని దోమ మాజీ జడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి అన్నారు శనివారం దోమ మండలం బొంపల్లి…

అంబేద్కర్ విగ్రహాలు తొలగించకుండా కలెక్టర్, ఎమ్మెల్యేతో మాట్లాడతా

కొంకటి లక్ష్మీనారాయణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని పట్టణంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలను తొలగించకుండా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడుతానని తెలంగాణ…

CITU – సింగరేణిలో విద్యా వైద్యం పూర్తి స్థాయిలో మెరుగుపరచండి

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జీడికే-1&3, CSP-1 లలో ఉదయం ఏడు గంటలకు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కార్మికులతో మాట్లాడుతూ…

కోడిగంటి వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ జిల్లా నాయకులు బత్తుల అంజి

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండల కేంద్రానికి చెందిన కోడిగంటి రాయన్న ఆగ్నేషమ్మ కుమారుడు కుమార్తెల వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నాయకులు బత్తుల అంజి మరియు సీనియర్…

Arekapudi Gandhi : నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి (యు జి డి) పైప్ లైన్ శంకుస్థాపన చేసిన ఆరెకపూడి గాంధీ

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 22 : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మొగులమ్మ బస్తి కాలనీలో రూ.35.00 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(యు జి డి) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్…

Financial Assistance : అంత్యక్రియలకు ఆర్ధికసాయం

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 22 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్లో నివసించే దమయంతి(58) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనయుడు యువనేత దొడ్ల…

Other Story

You cannot copy content of this page