ప్రతి మహిళకు ₹1000: DMK
Trinethram News : తమిళనాడులో అధికార పార్టీ DMK లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. NHలపై టోల్ బూత్ల తొలగింపు, ప్రతి మహిళకు ₹1000, విద్యార్థులకు NEET నుంచి మినహాయింపు, మహిళలకు 33% రిజర్వేషన్, పెట్రోల్, డీజిల్, గ్యాస్…
Trinethram News : తమిళనాడులో అధికార పార్టీ DMK లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. NHలపై టోల్ బూత్ల తొలగింపు, ప్రతి మహిళకు ₹1000, విద్యార్థులకు NEET నుంచి మినహాయింపు, మహిళలకు 33% రిజర్వేషన్, పెట్రోల్, డీజిల్, గ్యాస్…
Trinethram News : హైదరాబాద్:మార్చి 19తెలంగాణ గవర్నర్ తమి ళిసై నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఆ పదవిలో తాత్కాలికంగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో…
Trinethram News : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. గవర్నర్ గా రాజీనామా చేయటానికి కారణం.. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటమే. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో.. సొంత…
Trinethram News : తమిళనాడు: భారత భూభాగం నుంచి రెండో ప్రైవేటు రాకెట్ ప్రయోగం ఈ నెలాఖరులో జరగనుంది. మద్రాస్ ఐఐటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన అగ్నికుల్ కాస్మోస్ సంస్థ త్రీడీ ముద్రణ పరిజ్ఞా నంతో రూపొందించిన సబ్ ఆర్బిటల్ రాకెట్ ‘అగ్నిబాణ్…
తమిళనాడులో రాబోయే ఎన్నికల్లో డీఎంకే పార్టీకి తమ మద్దతు ప్రకటించిన కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్న కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం. కమల్ హాసన్ పార్టీకి ఒక రాజ్యసభ స్థానాన్ని…
Trinethram News : Revanth vs Mallareddy : రాజకీయాలన్నాకా పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగొద్దు. అధికారం కోల్పోయినప్పుడు బాధపడొద్దు. తమిళనాడులో కరుణానిధి, జయలలిత రాజకీయాలు చేసినప్పుడు ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకునేవారు.కోర్టుకు లాక్కునేవారు. జైలుకు ఈడ్చుకునేవారు. వారిద్దరి మరణం…
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఇవాళ ఉదయనిధి పిటీషన్ను విచారించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్లీ…
తమిళనాడులోని కోయంబత్తూర్, కాంచీపురంలలో సోమవారం( మార్చ్ 4) బాంబు కలకలం రేగింది. రెండు నగరాల్లోని అగ్రశ్రేణి స్కూళ్లకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో స్కూళ్లలోని విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. వీటిలో ఆదివారం రాత్రి ఒక మెయిల్ రాగా…
Trinethram News : చరిత్ర కె తెలియని ఆలయాలు చూసాం….అలాంటిదే ఈ ఆలయం…ఇక్కడ అన్నీ అద్భుతాలే.. అంటున్నారు పరిశోధకులు…ఈ ఆలయంలో అన్నీ వింతలే.. ఎముకలను రాళ్లుగా మార్చే నది సహా ఎన్నో మిస్టరీలు.. తమిళనాడు రాష్ట్రం అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి..…
Trinethram News : ప్రధాని మోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. నేడు ఆయన ఆదిలాబాద్ లో రూ.56,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సంగారెడ్డిలో రూ.6,800 కోట్ల విలువైన…
You cannot copy content of this page