Ranganatha Swami Brahmotsavam : రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే

Ranganatha Swami Brahmotsavam, Peddapally MLA who participated in development programs పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి మండలం, బొంపల్లి గ్రామంలోని రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి రథోత్సవ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక…

స్వామియే శరణం అయ్యప్ప

శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి జన్మదినం సందర్భంగా శ్రీనివాస్ నగర్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలులో పాల్గొన్న,శ్రీ అయ్యప్పస్వామి దేవాలయ చైర్మన్, డిప్యూటీ మేయర్,కార్పొరేటర్లు ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ శ్రీ…

పంచలోహ శ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి రాఘవేంద్ర కాలనీ లో శ్రీ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం లో పంచలోహ శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో ఆలయ కమిటీ…

ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు

తిరుమల: ఇవాళ శ్రీరాముని అవతారంలో తెప్పలపై విహరించనున్న స్వామివారు.. ఈ సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ

తిరుమలలో సర్వదర్శనానికి (SSD టోకెన్‌లు లేకుండా) 8 గంటలు పడుతుంది

మొత్తం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు నిన్న మొత్తం స్వామి వారిని 66,915 మంది భక్తులు దర్శించుకున్నారు 20,784 భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న స్వామివారి హుండీ నుండి 3.87 కోట్లు కానుకలు వచ్చినట్లు టిటిడీ అధికారులు తెలిపారు..

జములమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన గద్వాల ఎమ్మెల్యే దంపతులు

Trinethram News : గద్వాల పట్టణం:-గద్వాల పట్టణంలో జమ్మి చెడు జమ్ములమ్మ అమ్మ వారి పరుశురాముడు స్వామి బ్రహ్మోత్సవాలు (గద్వాల జాతర, పౌర్ణమి) సందర్భంగాశనివారం ఉదయం వేద బ్రాహ్మణులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికారు.నడిగడ్డ ఇలవేల్పు అమ్మవారికి ఎమ్మెల్యే దంపతులు…

ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి శారదాపీఠం ఉత్తరాధికారి

Trinethram News : ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలని ఆహ్వనించిన శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఈ నెల 15 నుంచి 19 వరకు విశాఖపట్నం శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి…

శ్రీ క్షేత్ర దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు కర్ణాటక రాష్ట్రం, గాణగాపూర్ లోని శ్రీ క్షేత్ర దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నారు.

నేడు శ్రీశైలంలో 4వ రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

నంద్యాల నేడు శ్రీశైలంలో 4వ రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. రాత్రి శ్రీమల్లికార్జున స్వామి, అమ్మవారికి కళ్యాణం.. సాయంత్రం నందివాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్న ఆదిదంపతులు, శ్రీమల్లికార్జున స్వామి,అమ్మవారికి గ్రామోత్సవం

You cannot copy content of this page