The Boy Missing : బాలుడు అదృశ్యం

తేదీ : 13/03/2025. పల్నాడు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వినుకొండ మండలం , ఏనుగుపాలెం గ్రామానికి చెందిన మన్నం. లక్ష్మణ్ చారి (14) మార్చి రెండవ తేదీన అదృశ్యమవడం జరిగింది. వినుకొండలోని గౌతమ్ పాఠశాలలో చదువుతున్న…

Collector Koya : పేద విద్యార్దిణి కి ల్యాప్ టాప్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, మార్చి-13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కరీంనగర్ జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్సి ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న రామగుండం ప్రాంతానికి చెందిన విద్యార్థిణికు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్…

AP Poliset : ఏపీ పాలిసెట్ దరఖాస్తులు ప్రారంభం

Trinethram News : ఏపీలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 15వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి విద్యార్థులు తమ ఎస్ఎస్సీ హాల్టికెట్ నంబర్ ఎంటర్ చేసి…

Students Absent : ఇంటర్ పరీక్షల్లో 15 మంది విద్యార్థులు గైర్హాజరు

డిండి (గుండ్లపల్లి) మార్చి 12 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని దొంతినేని నరసింహారావు ప్రభుత్వ కళాశాలలో బుధవారం జరిగిన ఇంటర్ పరీక్షల్లో జనరల్ ఇంటర్ విద్యార్థులు 132 మందికి గాను 128 మంది పరీక్షకు హాజరయ్యారని నలుగురు…

YS Jagan : ప్రజల కష్టాల నుంచి వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించింది

Trinethram News : ప్రతిపక్షంలో కూర్చోవడం మనకు కొత్తేమీ కాదు ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంది మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ సీపీనే కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి ఇప్పటివరకు విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించలేదు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

KTR : కాంగ్రెస్ ప్రభుత్వానికి నో విజన్.. ఓన్లీ కమిషన్

Trinethram News : రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజన్ లేదు కేవలం 20% కమిషన్ మాత్రమే ఉంది ఢిల్లీకి మూటలు పంపడం తప్ప రేవంత్ రెడ్డికి వేరే విజన్ ఏమీ లేదు భారతదేశ చరిత్రలోనే సచివాలయంలో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ధర్నా…

Aviation Awareness : తేజ టాలెంట్ స్కూల్ యందు ఏవియేషన్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు

Trinethram News : స్థానిక తేజ టాలెంట్ స్కూల్ యందు కోదాడ ప్రాంత వాసి అయిన ఉయ్యాల ఖ్యాతి డాక్టర్ ఆఫ్ ప్రభాకర్ తాతగారు జనార్దన్ రావు గారు 19 సంవత్సరాలు తన ఏ వేషం అకాడమీ నుండి పైలట్గా ట్రైనింగ్…

Yugandhar : విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన యుగంధర్

పెనుమూరు త్రినేత్రం న్యూస్. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గo దేవళంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ ను సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించిన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్, ఏపీ మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ స్టేట్…

School Bus Overturns : పాఠశాల బస్సు బోల్తా, 13 మంది విద్యార్థులకు గాయాలు

తేదీ : 11/03/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జగ్గంపేట మండలం, కాండ్రేగుల లో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ స్వామి వివేకానంద పాఠశాల బస్సు అదుపుతప్పి బాల్తో కొట్టింది. 13 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.…

Swa Pari Reign Day : ఘనంగా స్వ పరి పాలన దినోత్సవం వేడుకలు

డిండి (గుండ్లపల్లి) మార్చ్ 10 త్రినేత్రం న్యూస్. స్వయంగా విద్యార్థులే ఉపాధ్యాయులు అయిన వేల. స్వపరి పాలన దినోత్సవంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు. దిండి మండల కేంద్రంలోని స్థానిక ఆల్ఫా ఆదర్శ ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవ వేడుకలను విద్యార్థిని విద్యార్థులు…

Other Story

You cannot copy content of this page