DeputyCM Bhatti Vikramarka Mallu : రామగుండంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్ పాయింట్స్

Deputy CM Bhatti Vikramarka Mallu’s speech points in Ramagundam రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మిస్తాం రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సింగరేణి, జెన్కో సంయుక్తంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతాయి ప్రాజెక్టు ఏర్పాటుకు కావలసిన…

President’s Speech In Parliament : నేడు పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం

President’s speech in Parliament today నేడు పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం Trinethram News : కొత్తగా కొలువుదీరిన లోక్ సభ తో పాటు రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి…

సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్రకు భారీ రెస్పాన్స్.. మదనపల్లెలో ప్రసంగంపై ఉత్కంఠ

Trinethram News : ఏపీలో వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఉమ్మడి చిత్తూరు కొనసాగుతుంది. మేమంతా సిద్ధం బస్సుయాత్రకు ప్రజల నుంచి భారీగా స్పందన లభిస్తుంది. దారి పోడవునా గజమాలలతో ఘనస్వాగతం పలుకున్నారు ప్రజలు. బస్సుయాత్ర…

బొప్పూడి : “ప్రజాగళం” సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం :

Trinethram News : మోదీ మనకు అడంగా ఉంటానని చెప్పేందుకు వచ్చారు – మోదీకి 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం – గెలవబోయేది ఎన్డీఏ కూటమి – కూటమికి ప్రధాని మోదీ అండ ఉంది – మోదీ నాయకత్వానికి…

బొప్పూడి : “ప్రజాగళం” సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం :

Trinethram News : నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం – నిన్ననే దేశంలో ఎన్నికల శంఖారావం మోగింది – ఎన్నికల శంఖారావం మోగాక నా తొలి సభ ఇదే – జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఎన్డీఏకు 400 కు…

బొప్పూడి : ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం

Trinethram News : ఎన్డీఏ కలయిక.. ఐదు కోట్ల మంది ప్రజలకు ఆనందం – అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు – అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోంది – ఐదు కోట్ల మందికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు…

కొడుకు స్పీచ్‌.. ముఖేష్‌ అంబానీ కన్నీళ్లు! వీడియో వైరల్‌

Trinethram News : రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్‌ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహం త్వరలో జరుగనుంది. ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో అనేక మంది అతిథుల సమక్షంలో పెళ్లికొడుకు అనంత్‌ అంబానీ ప్రసంగించారు. తల్లిదండ్రులు…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు

Trinethram News : పెత్తందారులతో మన యుద్ధం జరగబోతుంది2024లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోందిపెత్తందార్లతో యుద్ధానికి మీరు సిద్ధమేనా?విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతోందిపక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా?చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా?ప్రజల…

You cannot copy content of this page