Mobile Shop : మణికంఠ మొబైల్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం

Manikantha Mobile Shop Opening Ceremony Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ ఎం.ఎన్. రెడ్డి నగర్ లో మహేష్ నూతనంగా ఏర్పాటు చేసిన మణికంఠ మొబైల్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా…

హైదరాబాద్ లో వైన్స్ షాప్ లు బంద్

Trinethram News : హైదరాబాద్:మార్చి 22హోలీపండుగ సందర్భంగా హైదరాబాద్ లోపోలీసులు ఆంక్షలు విధించారు. మార్చి 25న ఉదయం 6 గంటల నుంచి 26 ఉద యం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివే స్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి…

గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ముగ్గుని అరెస్టు

Trinethram News : హైదరాబాద్‌: సైబరాబాద్‌ పరిధిలో ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి వారిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. జీడిమెట్లలో బిహార్‌కు చెందిన…

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Trinethram News : పెద్దపల్లి జిల్లా:మార్చి 08పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం తెల్లవారు జాము న 4 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసు కుంది. ఈ ప్రమాదంలో జెండా కూడలిలోని ఒక మొబైల్ షాప్, పూజా సామగ్రి దుకా ణం పూర్తిగా…

హావ్మోర్ ఐస్ క్రీం షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి పేట్ బషీరాబాద్(అంగడిపేట్)లో కృష్ణ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి గారు నూతనంగా ఏర్పాటు చేసిన హావ్మొర్ ఐస్ క్రీం షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి హావ్మొర్ ఐస్ క్రీ…

Tea- Time షాప్ ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ 4వ డివిజన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన Tea- Time షాప్ ను ఈరోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్పొరేటర్ చిట్ల దివాకర్ గారితో…

గోల్డ్ షాప్ లో భారీ చోరీ సినీ ఫక్కీలో..పట్టపగలే‼️

Trinethram News : హైదరాబాద్ : పట్టపగలే కొందరు దుండగులు కత్తితో దాడి చేసి బంగారం దుకాణంలో సినీఫక్కీలో భారీ చోరీ చేశారు. బుధవారం మధ్యాహ్నం చాదరాఘాట్ ఠాణా పరిధిలోని అక్బర్బాగ్లో ఈ ఘటన జరిగింది. బైక్ పై వచ్చిన ముగ్గురు…

వైన్ షాపుపై పెట్రోల్ బాంబు కలకలం

Trinethram News : ప్రకాశం జిల్లా : దర్శి వైన్ షాపు పై పెట్రోల్ ప్యాకెట్ తో దాడి చేసి నిప్పంటించిన వంశీకృష్ణ నిత్యం తాగి వచ్చి తన తండ్రి ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదనతో…తన తండ్రి మద్యం కొనుక్కునే షాపు పైన…

పేదలకు తక్కువ ధరలకే సరకులు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం

సంగారెడ్డి : పేదలకు తక్కువ ధరలకే సరకులు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఇదే ఉద్దేశంతో రేషన్‌ దుకాణాలను ఏర్పాటు చేసింది. వాటి నిర్వహణ బాధ్యతను డీలర్లకు అప్పగించింది. ఇంతవరకు బాగానే ఉన్నా బినామీ రేషన్‌ డీలర్లతో కొనసాగుతున్న దుకాణాల కారణంగా…

You cannot copy content of this page