ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్ Trinethram News : Andhra Pradesh : Jan 11, 2025, ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించి ప్రభుత్వం రేషనలైజేషన్ అమలు చేయనుంది. కనీసం 2500 మంది జనాభాకి ఒక…

సొంతింటి పథకం అమలుకై ప్రభుత్వానికి సిఐటియు వినతిపత్రం

సొంతింటి పథకం అమలుకై ప్రభుత్వానికి సిఐటియు వినతిపత్రం త్రినేత్రం న్యూస్ తెలంగాణ ప్రతినిధి ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ చేస్తున్న దీర్ఘకాలిక పెండింగ్ అంశాల పరిష్కారానికై చేస్తున్న ఆందోళన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు తెలంగాణ సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి.విక్రమార్క…

నేడు రైతు భరోసాపై కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం

నేడు రైతు భరోసాపై కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం Trinethram News : Telangana : సచివాలయంలో ఉదయం 11 గంటలకు భట్టి అధ్యక్షతన భేటీ పాల్గొననున్న తుమ్మల, ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేసే అవకాశం సంక్రాంతికి ముందే…

Cabinet Meeting : ఈనెల 30న తెలంగాణ కేబినెట్ సమావేశం

ఈనెల 30న తెలంగాణ కేబినెట్ సమావేశం Trinethram News : తెలంగాణ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం రైతు భరోసారేషన్ కార్డుల విధివిధానాలుభూమిలేని నిరుపేదలకు నగదు బదిలీయాదగిరిగుట్ట ఆలయ బోర్డు పలు అంశాలు కేబినెట్ సమావేశంలో…

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది..!! Trinethram News : Andhra Pradesh : సీఆర్డీఏ 42, 43 సమావేశ నిర్ణయాలపై ఇందులో చర్చిస్తున్నారు.రాజధాని అమరావతిలో రూ.24,276 కోట్ల విలువైన పనులపై నిర్ణయించనున్నారు. *మున్సిపాలిటీల చట్టం 1965లో…

Minister Atchannaidu : ఆ పోస్టులను వెంటనే భర్తీ చేయండి: మంత్రి అచ్చెన్నాయుడు

ఆ పోస్టులను వెంటనే భర్తీ చేయండి: మంత్రి అచ్చెన్నాయుడు Dec 17, 2024, Trinethram News : ఆంధ్రప్రదేశ్ : సచివాలయంలో నేడు పశుసంవర్ధక, మత్స్యశాఖల ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న…

ఐదు ఆర్డినెన్స్‌లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

ఐదు ఆర్డినెన్స్‌లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం Dec 16, 2024, సీఎం రేవంత్ అధ్యక్షతన సెక్రటరియేట్ వేదికగా జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ఐదు ఆర్డినెన్స్‌ లకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ భేటీలో ముఖ్యంగా రైతు భరోసాపై కీలకంగా…

Aadhaar Camps : ఏపీలో రేపటి నుంచి అంగన్వాడీల్లో ఆధార్ క్యాంపులు

ఏపీలో రేపటి నుంచి అంగన్వాడీల్లో ఆధార్ క్యాంపులు Trinethram News : ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపుల్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో డిసెంబర్ 3, 4వారాల్లో ఇందుకోసం స్పెషల్ క్యాంపులు…

ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల అప్లోడ్ ప్రక్రియను వేగవంతం

ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల అప్లోడ్ ప్రక్రియను వేగవంతం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిబుధవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం నుండి ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, ప్రభుత్వ సలహాదారు వేమ నరేందర్ రెడ్డి…

Collectors Conference : రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు

రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు Trinethram News : Andhra Pradesh : వెలగపూడి సచివాలయంలో డిసెంబర్ 11, 12 తేదీల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. విజన్-2047 డాక్యుమెంట్, కొత్త పాలసీలు, రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన…

Other Story

You cannot copy content of this page