నేడు ఢిల్లీ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Trinethram News : ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ను ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు. ఏఐసీసీ నేతలు. మరో వైపు తెలంగాణలోని నాలుగు పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థు లపై…

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 172 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన మిత్ర పక్ష కూటమి(NDA)

టీడీపీ – జనసేన – బీజేపీ మిత్ర పక్షాల పొత్తులో భాగంగా టీడీపీ పార్టీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు గానూ అభ్యర్ధులను ప్రకటించింది. జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు గానూ 18 అసెంబ్లీ, 2…

నేను పార్టీ మారడం లేదు: మాలోతు కవిత

నేను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కుట్రలు చేస్తున్నారు నేను పార్టీ మారను. పోటీలోనే ఉంటాను పార్టీ గెలిచే స్థానాల్లో మహబూబాబాద్ ఒకటి కెసిఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను

88 స్థానాలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్

Trinethram News : సార్వత్రిక ఎన్నికలలో రెండో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలతో పాటు ఔటర్ మణిపూర్‌లోని ఒక స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. ఇందుకు కేంద్ర…

జనసేన పెండింగ్‌ స్థానాలపై పవన్‌ కల్యాణ్‌ కసరత్తు

అమరావతి: తెదేపా-భాజపాతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 శాసనసభ స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు 18 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, విశాఖ దక్షిణ నియోజకవర్గాలకు అభ్యర్థుల…

ముగిసిన ఏపీ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం

అసెంబ్లీ స్థానాల్లో మరో సీటు అదనంగా కోరుతున్న బీజేపీ మొత్తం 11 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ భేటీలో చెప్పిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‍సింగ్ అదనంగా ఏ సీటు ఇవ్వబోతున్నారోననే అంశంపై రాని క్లారిటీ రాజంపేట లేదా తంబళ్లపల్లె…

ఏప్రిల్ 5 నుంచి రాజమండ్రి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం

Trinethram News : విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో పురందేశ్వరి సమీక్ష ఎన్నికల ప్రచార షెడ్యూల్‍పై ముఖ్య నాయకులతో పురందేశ్వరి సమావేశం ఒకట్రెండు రోజుల్లో అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన బీజేపీ ప్రచార సభలకు కేంద్రమంత్రులు, జాతీయ నాయకుల…

విరూద్‌నగర్‌ నుంచి బరిలో నటి రాధిక శరత్‌కుమార్

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల పుదుచ్చేరిలో ఒకటి, తమిళనాడు 14 స్థానాలకు.. లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ విరూద్‌నగర్‌ నుంచి బరిలో నటి రాధిక శరత్‌కుమార్

నేడు లేదా రేపు టీడీపీ 3వ జాబిత విడుదల

Trinethram News : టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేడు లేదా రేపు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 16 అసెంబ్లీ, 17ఎంపీ సీట్ల పై ఈరోజు స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలంటున్నాయి. ఇప్పటివరకు 128 అసెంబ్లీ…

Other Story

You cannot copy content of this page