MLA Galla Madhavi : స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసేలాగా రాష్ట్ర బడ్జెట్

Trinethram News : బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు కేటాయింపు, ఆదరణ పధకాల పునరుద్దరణపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసే లాగా రాష్ట్ర బడ్జెట్ ఉన్నదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా…

Greetings to Mother : తల్లికి వందనం త్వరలోనే

తేదీ : 24/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని అనడం జరిగింది. తల్లిదండ్రులు పిల్లల చదువులకు…

Midday Meal Scheme : ఏపీలో ‘మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం’

ఏపీలో ‘మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం’ Trinethram News : Andhra Pradesh : ఏపీలో కూటమి ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ని అమలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పథకంపై ప్రభుత్వం మరో కీలక…

ఉపాధి హామీ పనుల్లో విషాదం

ఉపాధి హామీ పనుల్లో విషాదం సిద్దిపేట జిల్లా: జనవరి 30 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోజు మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకంలో భాగంగా, తల్లి కూతురు,కూలి పనికి వెళ్లారు. మట్టిని తవ్వు తున్న…

High Court : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై హైకోర్టు సీరియస్

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై హైకోర్టు సీరియస్ Trinethram News : Telangana : గ్రామాల్లో భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు చెల్లించేలా పథకం రూపొందించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 129 మున్సిపాలిటీల్లో 8 లక్షల మందికి…

నేటి నుండి రైతు భరోసా డబ్బులు జమ

నేటి నుండి రైతు భరోసా డబ్బులు జమ Trinethram News : హైదరాబాద్ : జనవరి 27రైతు భరోసా పధకం నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. అర్హులైన రైతులకు ఎకరాల ప్రకారం పెట్టుబడి సాయం ఇవ్వాళ నుంచి వారి వారి ఖాతాల్లో…

సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి, ఎలిగేడు మండలం శివ పల్లి గ్రామాలలో నిర్వహించిన నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి, ఎలిగేడు మండలం శివ పల్లి గ్రామాలలో నిర్వహించిన నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సుల్తానాబాద్, ఎలిగేడు, జనవరి 26: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రభుత్వం ప్రారంభించిన 4 నూతన పథకాలనుక్రమ పద్ధతిలో చివరి…

అర్హత ఉన్న పేదలకు కాకుండా అనర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలా

అర్హత ఉన్న పేదలకు కాకుండా అనర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలా Telangana ప్రతినిధి త్రినేత్రం న్యూస్మళ్లీ సర్వే నిర్వహించి న్యాయం చేయాలని గ్రామ పంచాయతీ వద్ద నిరసన దీక్ష ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌ కార్డులు పంపిణీలో పారదర్శకత పాటించకపోతే ఆందోళన చేస్తానని…

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పతకాలు

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పతకాలు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలుఅంద జేయడమే ప్రభుత్వ లక్ష్యమని ,సంక్షేమ పథకాలు అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.బుధవారం వికారాబాద్ మున్సిపల్…

దివ్యాంగుల ఉపాధి మరియు పునరావాస పథకం

దివ్యాంగుల ఉపాధి మరియు పునరావాస పథకం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ దివ్యాంగులు ఆర్థిక స్వాలంబన పొంది ఇతరుల వలె సాధారణ జీవనం గడపడానికి వ్యవసాయం మరియు అనుబంధ పరిశ్రమలు సేవా వ్యాపారాలను స్థాపించుకొని జీవనోపాధి పొందాలని ఉద్దేశంతో తెలంగాణ…

Other Story

You cannot copy content of this page