Saraswati Power Industries : సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు

సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు Trinethram News : పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల రిజిస్ట్రేషన్ను అధికారులు రద్దు చేశారు. వేమవరం లో 20 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో…

lands of ‘Saraswati’ : ‘సరస్వతి’ భూములు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

‘సరస్వతి’ భూములు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం Trinethram News : Dec 12, 2024, ఆంధ్రప్రదేశ్ : సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ లోని అసైన్డ్ భూములను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మాచవరం మండలం మేఘవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లి…

సరస్వతీ నది పుష్కరాల ముహూర్తం ఖరారు

సరస్వతీ నది పుష్కరాల ముహూర్తం ఖరారు Trinethram News : ఏపీలో సరస్వతీ నదికి వచ్చే ఏడాది పుష్కరాలు రానున్నాయి.2025 మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కర కాలం ప్రారంభం అవుతుందని కాళేశ్వరం…

ప్రజలంతా సంతోషంగా ఉండేలా చూడు తల్లి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

Trinethram News : Medchal : ఈ రోజు దుందిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి నవరాత్రి వేడుకల్లో అమ్మవారు సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు. ఈ నవరాత్రి వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ హాజరై అమ్మవారికి ప్రత్యేక…

ఈనెల తొమ్మిదిన జ్ఞాన సరస్వతి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు

చొప్పదండి : త్రినేత్రం న్యూస్ చొప్పదండి…. చొప్పదండి పట్టణములోనే జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈనెల 9న సామూహిక అక్షరాభ్యాసాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు సింహాచలం జగన్మోహన్ స్వామి శ్రీ భాష్యం నవీన్ కుమార్లు తెలిపారు అమ్మవారి శవన్నవరాత్రులలో భాగంగా ఈ…

ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచిపెట్టిన భర్త.. ఐతే ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ‘సరస్వతులు’ అయ్యారు

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌లోని శృంగవరపుకోట పట్టణంలో శ్రీనివాసకాలనీలో నివసిస్తున్న మాచిట్టి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. సరస్వతి, రేవతి, పావని.. ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచి వెళ్లిపోయాడు భర్త. అయినా భార్య కుంగి పోలేదు. కాయకష్టాన్ని నమ్ముకుంది. భవన నిర్మాణ…

ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి శారదాపీఠం ఉత్తరాధికారి

Trinethram News : ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలని ఆహ్వనించిన శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఈ నెల 15 నుంచి 19 వరకు విశాఖపట్నం శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి…

Other Story

You cannot copy content of this page