3 రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇంఛార్జిలు నియామకం
ఆంధ్ర ప్రదేశ్, రాజస్ధాన్, హర్యానా రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇంఛార్జిలు నియామకం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇంఛార్జిలగా అరుణ్ సింగ్, సిద్ధార్థ నాథ్ సింగ్
ఆంధ్ర ప్రదేశ్, రాజస్ధాన్, హర్యానా రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇంఛార్జిలు నియామకం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇంఛార్జిలగా అరుణ్ సింగ్, సిద్ధార్థ నాథ్ సింగ్
Trinethram News : రాజస్థాన్ :మార్చి 18ఈ మధ్య కాలంలో రైళ్లు తరుచూ ప్రమాదానికి గురవుతున్నాయి. అధి కారులోపమో లేదా సాంకే తిక లోపమో గానీ ప్రమాదా లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్లో సోమవారం తెల్లవారు జామునా సబర్మతీ-ఆగ్రా సూపర్…
కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల రెండవ జాబితా విడుదల 43 మందితో రెండవ జాబితా విడుదల చేసిన కేసి వేణుగోపాల్ మొదటి జాబితా 39, రెండవ జాబితా 43 మంది మొత్తం 82 మంది అభ్యర్థుల ప్రకటించిన కాంగ్రెస్ అస్సాం,మధ్యప్రదేశ్, రాజస్థాన్,ఉత్తరాఖండ్…
Trinethram News : జైసల్మేర్: రాజస్థాన్లోని జైసల్మేర్లో భారత వాయుసేన (IAF)కు చెందిన ఓ తేజస్ (Tajas) యుద్ధ విమానం నేలకూలింది. శిక్షణ కార్యకలాపాల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.. అప్రమత్తమైన పైలట్ సురక్షితంగా ముందుగానే బయటకు వచ్చేసినట్లు…
Trinethram News : హైదరాబాద్:మార్చి 06తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేసింది. నెహ్రూ కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలంగాణ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని టీపీసీసీ…
Trinethram News : ఢిల్లీ 195 సీట్లతో తొలి జాబితా. వారణాసి నుంచి మరోసారి ప్రధాని మోడీ పోటీ. తొలి జాబితాలో 28 మంది మహిళలు. యువతకు 47 స్థానాలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్థానాలు. తొలి జాబితాలో 57…
Rajasthan-(Pokhran) the Indian and Japanese armies are engaging in the joint exercise Dharma Guardian, highlighting the collaboration and shared strategic interests between the two nations. Integral to this exercise is…
Trinethram News : రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్ నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ అండోరే పేర్లు ప్రకటన.. తెలంగాణ అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం.. రాజస్థాన్ నుంచి…
కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా తన నామినేషన్ను దాఖలు చేశారు. రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీలతో పాటు ఉదయమే జైపూర్కు చేరుకున్న ఆమెకు మాజీ సీఎం అశోక్ గెహ్లాత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్…
Rajya sabha elections: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఇవాళ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతున్నారు.. నామినేషన్ దాఖలు చేసేందుకు సోనియా గాంధీ ఈరోజు ఉదయం జైపూర్ కు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి..…
You cannot copy content of this page