Formula-E Race Case : నేటి నుంచి ఫార్ములా-ఈ రేసు కేసులో ఈడీ విచారణ

నేటి నుంచి ఫార్ములా-ఈ రేసు కేసులో ఈడీ విచారణ Trinethram News : Telangana : కాసేపట్లో ఈడీ ముందుకు HMDA మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్ఎన్ రెడ్డి ఇవాళ బీఎల్ఎన్ రెడ్డిని, 3న అర్వింద్ కుమార్‌ను, 7న కేటీఆర్‌ను తమ…

అధ్యక్ష రేసు నుంచి బైడెన్ వైదొలగడం ఖాయమేనా?

Is it certain that Biden will withdraw from the presidential race? Trinethram News : US : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 81 ఏళ్ల బైడెను విజయావకాశాలు తగ్గిపోయాయని, పోటీపైఆయన పునరాలోచించు కోవాలని మాజీ అధ్యక్షుడు ఒబామా…

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్..రేసులో ఉన్నది వీళ్లే

రానున్న లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేసింది. ఈ లిస్ట్ లో 10 రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నది. తెలంగాణలోని మొత్తం17 లోక్ సభ…

ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేసే అవకాశం అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ

మరోసారి మానవ సహిత జాబిల్లి యాత్ర చేపట్టేందుకు సిద్ధమైన నాసా

వాషింగ్టన్‌: అంతరిక్ష రేసులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు అమెరికా కీలక చర్యలు చేపడుతోంది. మరోసారి మానవ సహిత జాబిల్లి యాత్ర చేపట్టేందుకు సిద్ధమైన నాసా .. అంతకంటే ముందు చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు వరుసగా ప్రయోగాలు చేస్తోంది. ఇటీవల…

కోడి పందేలు పేకాట శిబిరాలు తొలగిస్తున్న పోలీసులు

Trinethram News : ఏలూరు జిల్లా.. జంగారెడ్డిగూడెం, మండలంలో కోడి పందేలు పేకాట శిబిరాలు తొలగిస్తున్న పోలీసులు అనుమతులు లేకుండా పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు

అమెరికా అధ్యక్ష రేసు నుంచి వివేక్ రామస్వామి ఔట్

అమెరికా అధ్యక్ష రేసు నుంచి వివేక్ రామస్వామి ఔట్ అయోవా ప్రైమరి ఎన్నికల్లో ప్రభావం చూపని వివేక్ అధ్యక్ష పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన డొనాల్డ్ ట్రంప్ కు మద్దతిస్తానని వెల్లడించిన వివేక్ రామస్వామి

ఆంద్రప్రదేశ్ లో జోరుగా సాగుతున్న కోడి పందేలు..గుండాట,పేకాట

Trinethram News : రెండు రోజుల్లో 300వందల కోట్లు పందేలు జరిగి ఉంటాయి అని స్థానికుల సమాచారం…ఈ రోజు చివరి రోజు సుమారు ఒక్క రోజే 400కోట్లు వరకు పందేలు జరిగే అవకాశాలు? ఏపీ లో సంక్రాంతి పండుగ వేళ రాష్ట్రంలో…

మాదిగ జాతి బానిసలుగా ఉండేందుకు సిద్దంగా లేదు

మాదిగ జాతి బానిసలుగా ఉండేందుకు సిద్దంగా లేదు. దామాషా ప్రకారం మాకు చట్టసభల్లో సీట్లు కేటాయించాలి. 4 పార్లమెంట్ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి.. సీఎం జగన్ కోరిన మందా కృష్ణ మాదిగ

Other Story

You cannot copy content of this page