Cruise Ship : చెన్నై, విశాఖ &పుదుచ్చేరి మధ్య క్రూయిజ్ షిప్

Trinethram News : టూర్ షెడ్యూల్. ఈ ఏడాది జూన్, జులై నెలల్లో పర్యాటకుల కోసం చెన్నై– విశాఖ- పుదుచ్చేరి మధ్య కార్డెల్లా క్రూయిజ్ నౌకను నడపనున్నారు… ట్రావెల్ ఏజెంట్ల సమావేశంలో నిర్వాహకులు ఈరోజు వివరాలు వెల్లడించారు. మూడు సర్వీసులు అందుబాటులోకి…

విశాఖ హార్బర్ కు క్రూయిజ్ షిప్… ఎప్పుడంటే

విశాఖ హార్బర్ కు క్రూయిజ్ షిప్… ఎప్పుడంటే…! పోర్టు యాజమాన్యం కీలక ప్రకటన ఆగస్టు 4 నుంచి 22 తేదీల మధ్య క్రూయిజ్ షిప్నడపనున్నట్లు వెల్లడి కార్డేలియా క్రూయిజ్ షిప్ పుదుచ్చేరి నుంచి చెన్నై మీదుగా విశాఖకు రాక Trinethram News…

దేశంలో 17 HMPV కేసులు

దేశంలో 17 HMPV కేసులు Trinethram News : Jan 13, 2025, భారత దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన HMPV కేసుల సంఖ్య 17కు చేరింది. గుజరాత్‌లో 5, మహారాష్ట్రలో 3, కోల్‌కతాలో 3, కర్ణాటకలో 2, తమిళనాడులో 2, అసోంలో…

తీరం దాటిన ఫెయింజల్ తుఫాన్

తీరం దాటిన ఫెయింజల్ తుఫాన్…Trinethram News : ఉత్తర తమిళనాడు,పుదుచ్చేరి సమీపంలో కారైకాల్ మహాబలిపురం తీరం దాటినట్లు సమాచారం… తుఫాను కారణంగా దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు… ఫెయింజల్ తుఫాను కారణంగా నెల్లూరు కడప చిత్తూరు…

నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుఫానుగా బలపడింది

నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుఫానుగా బలపడింది. ఈ తుఫానుకు ఫెంగల్ గా నామకరణం చేశారు. ఉత్తర వాయువ్య దిశగా ఫెంగల్ తుఫాన్ పయనించనుంది. ప్రస్తుతం.. పుదుచ్చేరికి 270 కిలోమీటర్లు..చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు మధ్యాహ్ననానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల…

తుఫాన్ ఫెంగల్ ఇలా దూసుకొచ్చేస్తోంది.. 29న తీరం దాటుతుంది.. ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

తుఫాన్ ఫెంగల్ ఇలా దూసుకొచ్చేస్తోంది.. 29న తీరం దాటుతుంది.. ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్..!! బంగాళాఖాతంలోని వాయుగుండం తుఫాన్ గా మారుతుంది. 2024, నవంబర్ 27వ తేదీ సాయంత్రం అంటే.. బుధవారం సాయంత్రం 5 గంటలకు వాయుగుండం.. తుఫాన్ గా మారుతుంది.…

Deputy CM Pawan Kalyan శ్రీహరికోటకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాక.

State Deputy Chief Minister Pawan Kalyan’s arrival at Sriharikota Trinethram News : నెల్లూరు ఈనెల 13న రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట షార్ కు ముఖ్య అతిథిగా…

విరూద్‌నగర్‌ నుంచి బరిలో నటి రాధిక శరత్‌కుమార్

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల పుదుచ్చేరిలో ఒకటి, తమిళనాడు 14 స్థానాలకు.. లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ విరూద్‌నగర్‌ నుంచి బరిలో నటి రాధిక శరత్‌కుమార్

తమిళనాడులో భారీ వర్షం

Trinethram News : Mar 22, 2024, తమిళనాడులో భారీ వర్షందక్షాణాది రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు భగ్గుమంటున్నాయి. మరోవైపు తమిళనాడులో మాత్రం వర్షం దంచి కొడుతోంది. శుక్రవారం ఉదయం భారీగా వర్షాలు కురవడడంతో తూత్తుకుడి జిల్లా సహా పలు ప్రాంతాలు…

Other Story

You cannot copy content of this page