PM Modi : ఊబకాయంపై పోరాటం.. 10 మందిని నామినేట్ చేసిన ప్రధాని మోదీ
Trinethram News : Feb 24, 2025, ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ ‘మన్ కీ బాత్’లో మాట్లాడారు. వంటనూనె వినియోగాన్ని కనీసం 10 శాతం మేర తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు…