MLA Dagumati : మహాశివరాత్రి వేడుకలకు ఎమ్మెల్యే దాగు మాటి కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 27 :నెల్లూరు జిల్లా: కావలి పట్టణంలోని వడ్డీ పాలెం వీధిలోని ప్రజాపిత ఈశ్వరియ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు, ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన బ్రహ్మకుమారి కమిటీ…

Other Story

You cannot copy content of this page