Minister Ponguleti Srinivas : భూభారతి చట్టంతో సాగులో ఉన్న ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దేవరకొండ ఏప్రిల్ 21 త్రినేత్రం న్యూస్. చందంపేట ; భూభారతి ద్వారా సాగులో ఉన్న ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్…

Seethakka : నేడు సీతక్క నియోజకవర్గంలో భూభారతి ప్రాజెక్టు ప్రారంభోత్సవం

ఏప్రిల్ 18 : ములుగు జిల్లా కేంద్రంగా నేడు కీలక కార్యక్రమం జరుగనుంది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖలు నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూభారతి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం…

అదనపు సౌకర్యాలతో నిర్మాణాలను ప్రారంభించారు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అదనపు సౌకర్యాలతో చేసిన నిర్మాణలను…

Minister Pongaleti : శ్రీరామనవమితర్వాత ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం

త్రినేత్రం న్యూస్… ఏప్రిల్. 04.25. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం శ్రీరామనవమి తర్వాత రాష్ట్రంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ప్రజలకు…

Ponguleti Srinivas Reddy : ఏప్రిల్ మొదటి వారంలో భూ భారతి చట్టం కొత్త రూల్స్

Trinethram News : హైదరాబాద్ : మార్చి 25, గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూ భారతి చట్టంను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ…

Panchayat Elections : పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్..ఈ నెలలోనే షెడ్యూల్ రిలీజ్‌కు ఛాన్స్

పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్‌డేట్..ఈ నెలలోనే షెడ్యూల్ రిలీజ్‌కు ఛాన్స్ Trinethram News : తెలంగాణ. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి 15వ తేదీ లోపే ఎన్నికల…

పొంగులేటి చేస్తున్న రూ.1500 కోట్ల ల్యాండ్ స్కాం

పొంగులేటి చేస్తున్న రూ.1500 కోట్ల ల్యాండ్ స్కాం Telangana : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, పట్టపగలు గిరిజనులు, మహిళలపై పోలీసులు, రెవిన్యూఅధికారులు దాడులు చేస్తున్నారు17 మంది గిరిజనుల మీద పండగవేళ కేసులు పెట్టారుఊరిలోగిరిజనులను పోలీసులు…

Minister Ponguleti : మంత్రి పొంగులేటి మీద తిరగబడ్డ ఖమ్మం ప్రజలు

మంత్రి పొంగులేటి మీద తిరగబడ్డ ఖమ్మం ప్రజలు Trinethram News : ఖమ్మం : కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసం పై జనం తిరుగుబాటుఅర్హులకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు ఇచ్చారని ఆరోపణ నచ్చచెప్పినా వినిపించుకోకుండా మంత్రితో వాగ్వాదానికి దిగిన గిరిజన…

Ponguleti : తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్‌ కార్డులు

తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్‌ కార్డులు Trinethram News : తెలంగాణ : అర్హులందరికీ రేషన్‌ కార్డులు అందిస్తాం-పొంగులేటి ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు సాగు భూమి ప్రతి ఎకరాకు రూ.12 వేలు…

Ponguleti Srinivasa Reddy : బిఆర్ఎస్ అధినేత‌,మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా లేరని

హైద‌రాబాద్ – బిఆర్ఎస్ అధినేత‌,మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా లేరని.. వేట కుక్కలా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి.. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేశారని అన్నారు. ఇదంతా ఓ పెద్ద దందా అని…

Other Story

You cannot copy content of this page