IAS will Retire : ఏపీ లో నేడు ఆరుగురు ఏపీ ఐఏఎస్‌ల పదవీ విరమణ

Six AP IAS will retire today in AP Trinethram News : Andhra Pradesh : సీనియర్ ఐఏఎస్ రజత్ భార్గవకు పదవీ విరమణకు ఒక్క రోజు ముందు పోస్టింగ్ ఆరుగురు ఐఏఎస్‌ల పదవీ విరమణకు ఉత్తర్వులు జారీ…

Air Pollution : వాయు కాలుష్యం వల్ల ఏటా 33,000 మంది చనిపోతున్నార

33,000 people die every year due to air pollution వాయు కాలుష్యం వల్ల ఏటా 33,000 మంది చనిపోతున్నారు పరిశోధన ప్రతినిధిలాన్సెట్ ప్లానెటరీ హెల్త్ నివేదిక ప్రకారం భారతదేశంలో వాయు కాలుష్యం కారణంగా ప్రతి సంవత్సరం 33,000 మంది…

డాక్టర్ nttps బూడిద కాలుష్యం వల్ల ఇబ్రహీంపట్నం కొండపల్లి12 గ్రామాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి చూస్తూనే ఉన్నాం

ఎన్టీఆర్ జిల్లా : మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కనీసం nttps యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతున్న సరే ఎలాంటి మెడికల్ క్యాంపులు కానీ ప్రజలకు ఎలాంటి సేవలు అందించటం లో విఫలం అయింది…

Wageningen University: 2050 నాటికి…నీటికి కటకటే!

ప్రపంచవ్యాప్తంగా నీటి కాలుష్యం, కొరత మూడో వంతు నదులకు కాలుష్య ముప్పు పరీవాహక ప్రాంత ప్రజలకు పెను ఇక్కట్లు హెచ్చరిస్తున్న అంతర్జాతీయ అధ్యయనం నీటి కొరతతో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతోంది పలు దేశాల్లో ఈ సమస్య ఉగ్ర రూపు దాలుస్తోంది. తాగునీటి…

సుద్దాల రైస్ మిల్ ను సీజ్ చేసిన పొల్యూషన్ కంట్రోల్ అధికారులు

Trinethram News : పెద్దపల్లి జిల్లా : జనవరి 17పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ శివారులో పరిధిలోగల సాంబశివ ఇండస్ట్రీస్ వారి సాయి వెంకటేశ్వర రైస్ మిల్ ను పొల్యూషన్ కంట్రోల్ అధికారులు బుధవారం సీజ్ చేశారు.…

Other Story

You cannot copy content of this page