దేశ వ్యాప్తంగా 5వ దశ పోలింగ్

5th phase polling across the country దేశ వ్యాప్తంగా 5వ దశ లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాలకు మే 20న పోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఈ…

విశాఖలో కుటుంబంపై దాడి చేసిన నిందితుడి అరెస్ట్‌

Accused who attacked family in Visakha arrested Trinethram News Andhra Pradesh : విశాఖ నగర పరిధిలోని కంచరపాలెంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ వ్యవహారంలో రాజకీయ ప్రమేయం లేదని పోలీసులు తేల్చారు. విశాఖ నగర పరిధిలోని…

తమిళనాడు రాజకీయ క్షేత్రంలోకి నారా లోకేశ్.. ఆ పార్టీ అధ్యక్షుడి కోసం క్యాంపెనింగ్!

Trinethram News : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు లోకేశ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన ఇప్పటికే యువగళం పేరుతో ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేసి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. అయితే ఎన్నికలు…

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ కీలక ఆదేశాలు

Trinethram News : Election Commission : రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం(EC) షాకిచ్చింది. ప్రచార ప్రకటనల పోస్టర్లు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ అనుజ్ చందక్ ఓ…

ఉస్మానియా యూనివర్సిటీని క్లోజ్డ్ క్యాంపస్ చేయాలి

Trinethram News : Apr 10, 2024, ఉస్మానియా యూనివర్సిటీని క్లోజ్డ్ క్యాంపస్ చేయాలిఉస్మానియా యూనివర్సిటీ క్లోజ్డ్ క్యాంపస్ గా చేసి ఓయూలో విద్యా వాతావరణాన్ని కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ కి బుధవారం వినతి…

పెద్దిరెడ్డి కుటుంబంపై మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి

Trinethram News : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ బద్ధ శత్రువుల మధ్య ఘాటైన విమర్శలు పొలిటికల్ హీట్‎ను పెంచుతున్నాయి. పెద్దిరెడ్డి వర్సెస్ నల్లారి మధ్య పొలిటికల్ ఫైట్ కాక రేపుతోంది. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిత్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంపై ఫోకస్…

బౌరంపేటలో భారతీయ జనతా పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Trinethram News : ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 1980 లో ప్రారంభం అయ్యి 2 ఎంపీ సీట్లతో ఈరోజు నరేంద్ర మోడీ సారథ్యంలో మొదటి విడత 282, రెండోసారి 303 మూడోసారి సొంతంగా 370 NDA…

నేడు తెనాలి రానున్న జనసేన అధినేత పవన్

Trinethram News : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు తెనాలి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు సుల్తానాబాద్ లోని హెలిప్యాడ్ వద్ద దిగనున్న ఆయన, అప్పటికే అక్కడ సిద్ధంగా ఉండే వారాహీ వాహనం ద్వారా చెంచుపేట మీదుగా ప్రజలకు…

పెన్షన్ల చుట్టు తిరుగుతోన్న ఏపీ పాలిటిక్స్.. పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు సిద్దం

Trinethram News : ఏపీ పాలిటిక్స్‌ సమ్మర్‌ హీట్‌ని మించి వేడెక్కిస్తున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా రాజకీయ లబ్ది పొందేందుకు పార్టీలన్నీ తహతహలాడుతున్నాయి. ప్రస్తుత రాజకీయమంతా పెన్షన్ల చుట్టూ తిరుగుతోంది. ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలకు బ్రేక్‌ వేయడంతో రాజకీయ…

కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ

Trinethram News : ఆంధ్రప్రదేశ్‎లో రాజకీయ ప్రచార యాత్రలు జోరందుకున్నాయి. నిన్నమొన్నటి వరకు చిత్తూరు జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. రాజ బనగానపల్లె‎లో ప్రజా గళం సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ…

You cannot copy content of this page