WhatsApp Image 2024 08 29 at 10.34.39 AM
HYDRA’ notices for 204 buildings in Durgam pond
Trinethram News : Hyderabad : Aug 29, 2024,
హైడ్రా’ కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. హైదరాబాద్ దుర్గం చెరువులోని కాలనీల్లో ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు 204 ఇళ్లకు నోటీసులివ్వడంతో ఆందోళన చెందుతున్నారు. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉండటం గమనార్హం. హైటెక్సిటీలోని రాయదుర్గ్, మాదాపూర్ పరిధిలో దుర్గం చెరువు ఉండగా చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు ఉన్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
