జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 29 at 10.34.39 AM

TRINETHRAM NEWS

HYDRA’ notices for 204 buildings in Durgam pond

Trinethram News : Hyderabad : Aug 29, 2024,

హైడ్రా’ కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. హైదరాబాద్ దుర్గం చెరువులోని కాలనీల్లో ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులు 204 ఇళ్లకు నోటీసులివ్వడంతో ఆందోళన చెందుతున్నారు. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్‌ఎస్‌ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉండటం గమనార్హం. హైటెక్‌సిటీలోని రాయదుర్గ్, మాదాపూర్‌ పరిధిలో దుర్గం చెరువు ఉండగా చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు ఉన్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

HYDRA' notices for 204 buildings in Durgam pond

You cannot copy content of this page