PM Kisan Fund : రేపే అకౌంట్లలోకి పీఎం కిసాన్ నిధులు

Trinethram News : పీఎం కిసాన్ 19వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం రేపు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనుంది. బిహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోడీ నిధులు విడుదల చేస్తారు. దేశంలోని 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో…

PM Modi : ప్రపంచానికి ప్రజాస్వామ్య మాతగా భారత రాజ్యాంగం.. లోక్‌సభలో ప్రధాని మోదీ

ప్రపంచానికి ప్రజాస్వామ్య మాతగా భారత రాజ్యాంగం.. లోక్‌సభలో ప్రధాని మోదీ లోక్‌సభలో రాజ్యాంగంపై రెండు రోజుల పాటు చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, విపక్ష పార్లమెంటు సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. విపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు.…

PM Modi : ‘ఒకే భారతదేశం, సమున్నత భారతదేశం’ స్ఫూర్తితో మహా కుంభమేళా

‘ఒకే భారతదేశం, సమున్నత భారతదేశం’ స్ఫూర్తితో మహా కుంభమేళా Trinethram News : ప్రయాగరాజ్: కులమతాలకు అతీతంగా ప్రజలందర్నీ ఏకం చేసే మహా యజ్ఞమే కుంభమేళా (Kumbhamela) అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ”ఒకే భారతదేశం,…

Debate on Constitution : రాజ్యాంగంపై నేడు, రేపు లోక్సభలో చర్చ

రాజ్యాంగంపై నేడు, రేపు లోక్సభలో చర్చ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిTrinethram News : 75 ఏళ్లయిన సందర్భంగా పార్లమెంటులోని ఉభయసభల్లో నేడు, రేపు ప్రత్యేక చర్చ జరగనుంది. లోక్సభలో శుక్రవారం రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిని ప్రారంభిస్తారు. శనివారం వరకు కొనసాగే…

ప్రధాని మోదీని బెదిరిస్తూ ఫోన్‌ కాల్‌

ప్రధాని మోదీని బెదిరిస్తూ ఫోన్‌ కాల్‌..! ముంబయి: ఈ మధ్య ప్రముఖులపై బెదిరింపులకు పాల్పడుతూ ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు వరుస ఫోన్‌ కాల్స్‌ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా గురువారం మరో కాల్‌ వచ్చింది.. ఈసారి ఏకంగా ప్రధాని మోదీ…

తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం

తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం Trinethram News : ఢిల్లీ : ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తెలంగాణ ఎంపీలతో మోదీ కీలక సమావేశం భేటీలో పాల్గొన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ జాతీయ…

Pawan Kalyan : నేడు ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ

నేడు ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ.. Trinethram News : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పవన్ భేటీ కానున్నారు.. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన…

PM Modi : ఈ నెల 29న ప్రధాని మోదీ పర్యటన

ఈ నెల 29న ప్రధాని మోదీ పర్యటన Trinethram News : విశాఖక : 29న మధ్యాహ్నం 3:40కి విశాఖకు మోదీ సా.4 గంటలకు ఏయూ గ్రౌండ్‌లో మోదీ బహిరంగ సభ టైకూన్ జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు రోడ్‌…

Victory Celebrations : బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలు

Trinethram News : ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలుపాల్గొన్న ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా, రాజ్‌నాథ్.. మహారాష్ట్రలో విభజనవాదులు ఘోర పరాజయం పాలయ్యారుకుటుంబ రాజకీయాలు ఓడిపోయాయి-మోదీఅభివృద్ధి, సుపరిపాలన గెలిచాయి.. వికసిత్‌ భారత్ సంకల్పాన్ని బలోపేతం చేయాలి-మోదీUP,ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో బీజేపీకి బలం చేకూరింది..…

PM Modi left for India : మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ

మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ ప్రధాని నరేంద్ర మోదీ గయానా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఇండియా-కరేబియన్ కమ్యూనిటీ సమ్మిట్‌కు సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు.. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నైజీరియా,…

Other Story

You cannot copy content of this page