Review Meeting : మండల పరిషత్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్

డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్24 త్రినేత్రంన్యూస్. డిండి మండలపరిషత్ కార్యాలయంలో డీఎల్ పి ఓ శంకర్ నాయక్ పంచాయతీ సెక్రటరీ లు టెక్నికల్ అసిస్టెంట్లకు ఫీల్డ్ అసిస్టెంట్లకు రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్పీ వెంకన్న, ఏ పి…

Awareness Conference : అట్లవారి పల్లెలో చిరుధాన్యాలపై అవగాహన సదస్సు

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండలం రామకృష్ణాపురం పంచాయతీ అట్లా వారి పల్లె హరిజనవాడలో చిరుధాన్యాలపై అవగాహన సదస్సు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ చిరుధాన్యాలైనటువంటి రాగులు సజ్జలు…

పలువురి ప్రముఖుల ప్రశంసాలు

తేదీ : 15/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం, పెదరాయుడు గ్రామపంచాయతీ లో ఉన్నటువంటి వెంకటాపురం గ్రామానికి చెందిన శెట్టి.గోపి, మేరీ గ్రేస్ పుణ్య దంపతుల చిన్న కుమారుడు మోక్షిత్…

Dr. B.R. Ambedkar’s Jayanti : నల్లగొండ పంచాయతీలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు

“నల్లగొండ పంచాయతీలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు. ” ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్ ( కొయ్యూరు ) జిల్లాఇంచార్జ్ : అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం, నల్లగొండ పంచాయతీలో భారత రాజ్యాంగ నిర్మాత బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి…

Dr. B.R. Ambedkar Jayanti : దోమల జోరు రక్త కండి మోడల్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ అరకులోయ ఏప్రిల్ 15 : అరకు వ్యాలీ మండలం మాదల పంచాయతీ పరిధిలోని దోమల జోరు రక్త కండి మోడల్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా జరిపారు.ఈ కార్యక్రమం మాదల పంచాయతీ సర్పంచ్…

Former ZPTC : పోడియం దినేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జడ్పిటిసి పైడి

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ ధర్మ నగర్ చెందిన పోడియం దినేష్ కుటుంబాన్ని పరామర్శించిన దమ్మపేట మాజీ జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు ఇటీవల మధ్యకాలంలో ప్రమాదంలో మృతి చెందిన సీతారాంపురం…

Workers Protest : 2 వ రోజు గ్రామ సచివాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 11 :తిరుపతి జిల్లా: రేణిగుంట, వంట వార్పు తో పంచాయతీ కార్మికులు నిరసన ధర్నా పంచాయతీ కార్యాలయం ఆవరణలో 98 మంది పంచాయితీ కార్మికులు నిరవధిక సమ్మె బాట, రేణిగుంట గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల…

CPM : పెంచిన గ్యాస్‌ ధరలు వెంటనే రద్దు చేయాలని కట్టెల పొయ్యిలో వంట చేస్తూ ఖాళీ గ్యాస్ బండతో సిపిఎం నిరసన

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ బొండం పంచాయతీ కొత్తవలస శాఖ ఆధ్వర్యంలో కట్టెల పొయ్యిలో వంట చేస్తూ ఖాళీ గ్యాస్ బండతో నిరసన.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం…

Deputy CM Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరకు పర్యటన,స్థలాన్ని పర్యవేక్షించిన గంగులయ్య

ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం డుంబ్రిగూడ ఏప్రిల్ 6: అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకువేలి నియోజకవర్గం, డుంబ్రిగూడ మండలం, పోతంగి పంచాయతీ, పెదపాడు గ్రామంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన పి.ఏం.జన్మత్ స్కీం రోడ్డు శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం…

Sri Kodanda Ramalaya : శ్రీ కోదండ రామాలయ పునం: ప్రతిష్టాపన

తేదీ : 04/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆకివీడు మండలం , నగర పంచాయతీ పరిధిలో గల ముదివాడ శ్రీ కోదండ రామాలయ పూనం: ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ…

Other Story

You cannot copy content of this page