Padma Awards : గణతంత్ర దినోత్సవ సందర్బంగా పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

గణతంత్ర దినోత్సవ సందర్బంగా పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం Trinethram News : న్యూ ఢిల్లీ వారి వివరాలు…. సల్లీ హోల్కర్ (మధ్యప్రదేశ్‌)కు పద్మశ్రీ. హర్విందర్‌ సింగ్‌కు పద్మశ్రీ. భీమ్‌ సింగ్‌ భావేశ్‌ (బీహార్‌)కు పద్మశ్రీ. పి.దక్షిణా మూర్తి ( పుదుచ్చేరి),…

Padma Rao Goud : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు Trinethram News : Telangana : డెహ్రాడూన్ టూర్‌లో ఉన్న పద్మారావు గౌడ్ గుండెపోటు రావడంతో వెంటనే హాస్పిటల్లో చేర్పించిన కుటుంబ సభ్యులు స్టంట్ వేసి ప్రాణాపాయం లేదని తెలిపిన వైద్యులు…. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

Vasireddy Padma : వచ్చే వారం నారా లోకేష్ సమక్షంలో టీడీపీలోకి వాసిరెడ్డి పద్మ

వచ్చే వారం నారా లోకేష్ సమక్షంలో టీడీపీలోకి వాసిరెడ్డి పద్మ Trinethram News : Andhra Pradesh : ఈ నెల 9వ తేదీన నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరే అవకాశం ఎంపీ కేశినేని చిన్నిని కలిసిన వాసిరెడ్డి పద్మ…

Padma Srimogalaya : పద్మ శ్రీమొగలయ కు tillu రమేష్ సన్మానం

Tillu Ramesh was honored with the Padma Srimogalaya Trinethram News : లత మ్యూజికల్ సంస్థ వారు త్యగరాయసభలో పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనమ్ 12మెట్ల కిన్నర మొగలయ కు మ్యూజికల్ సంస్థ వారు సన్మానం చేసి అవార్డు…

గుంటూరు నగరంలో కలుషిత నీరుతాగి ఆసుపత్రి పాలైన బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలి – ఎంపీ వల్లభనేని బాలశౌరి

Trinethram News : ప్రెస్‌నోట్‌, తేదీ- 10-02-2024 గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీ నుంచి కలుషిత నీరు సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోలేదు – ఎంపీ బాలశౌరి అధికారుల నిర్లక్ష్యం వల్లే పద్మా అనే మహిళ మృతిచెందింది – ఎంపీ వల్లభనేని…

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర జనసేన నాయకులు నిరసన

శారదా కాలనీలో కలుషిత నీరు సరఫరా చేశారని ఇప్పటికే 20 మంది దాకా అస్వస్థకు గురయ్యారని ఆగ్రహం. వీరిలో పద్మ అనే 18 సంవత్సరాల యువతి దుర్మరణం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉధృత వాతావరణం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వైద్యశాఖ…

పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షలిస్తాం..దీంతోపాటు పింఛన్ కూడా

Trinethram News : రాష్ట్రంలో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల నగదు బహుమతి అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెల్లడించారు.. అంతేకాదు ప్రతినెల వారి ఖర్చుల కోసం రూ.25 వేల పింఛన్ కూడా…

‘నంది’ని గద్దర్‌ అవార్డులుగా మార్చడం సముచితం: చిరంజీవి

ఎక్కడ కళాకారులను గౌరవిస్తారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని సినీ నటుడు చిరంజీవి అన్నారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అభిమానుల ఆశీర్వాదాలు చూస్తుంటే తన జన్మ…

గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (2024) ప్రకటించింది.

దిల్లీ: గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (2024) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తో పాటు…

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

Trinethram News : పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి కొండప్పకు పద్మశ్రీ దాసరి కొండప్ప బుర్రవీణ వాయిద్యకారుడు ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఉమామహేశ్వరి యక్షగానకళాకారుడు గడ్డం…

Other Story

You cannot copy content of this page