CPM Demands : డిఎస్సీ నోటిఫికేషన్ తో ఆదివాసులకు అన్యాయం – ప్రత్యేక గిరిజన డిఎస్సీ విడుదల చేయాలని సిపిఎం డిమాండ్
ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకులోయ ఏప్రిల్ 22: రాష్ట్ర కూటమి ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఆదివాసి యువతపై తీవ్ర అన్యాయం చేసిందని సిపిఎం పార్టీ మండల శాఖ మండిపడింది. ఆదివాసి గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి,…