RRB Exams : మరో వారంలో ఆర్‌ఆర్‌బీ పరీక్షలు

4 రోజులు ముందు అడ్మిట్‌ కార్డులు విడుదల Trinethram News : రైల్వే శాఖలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ద్వారా నిర్వహించే పలు పరీక్షల తేదీలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో పారా-మెడికల్ పోస్టులకు నియామక రాత పరీక్ష…

Smiley in the Sky : ఆకాశంలో స్మైలీ.. 25న అద్భుతం

Trinethram News : ఈ నెల 25న ఆకాశం మనల్ని నవ్వుతూ పలకరించనుంది. ఆ రోజున ఉ.5.30 సమయంలో శుక్రుడు, శని గ్రహాలు నెల వంకకు అతి చేరువగా రానున్నాయి. దీంతో త్రిభుజాకారంలో స్మైలీ ఫేస్ కనువిందు చేయనుంది. సూర్యోదయానికి ముందు…

JEE Results : జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల

Trinethram News : Apr 19, 2025, జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫలితాలు విడుదల అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ఫలితాలను విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్‌ ‘కీ’ విడుదల చేసిన ఎన్‌టీఏ తాజాగా విద్యార్థులు…

High Court : వివాహేతర సంబంధం నేరం కాదు

ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు ఓ కేసులో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలుభార్య ప్రియుడికి కేసు నుంచి విముక్తిదిగువ కోర్టు తీర్పు కొట్టివేతTrinethram News : వివాహేతర సంబంధాన్ని నేరంగా చూడాల్సిన అవసరం లేదని, అది నైతికతకు సంబంధించిన అంశమంటూ గతంలో సుప్రీంకోర్టు…

Anil Kumble : అనిల్ కుంబ్లేతో డీకే శివకుమార్ మంతనాలు

Trinethram News : టీమిండియా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లేను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా పంచుకున్న శివకుమార్ దేశానికి, రాష్ట్రానికి కుంబ్లే చేసిన సేవలను కొనియాడారు. దీనికి కుంబ్లే…

Modi calls Elon : ఎలాన్‌ మస్క్‌ కు ప్రధాని మోదీ ఫోన్‌ కాల్

Trinethram News : టారీఫ్ ల విషయంలో భారత్‌, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలోని డోజ్‌ విభాగ అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌…

Bullet Train : భారత్ కు బుల్లెట్ రైళ్లను బహుమతిగా ఇవ్వనున్న జపాన్

Trinethram News : భారత ప్రభుత్వం ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కారిడార్లో పరీక్షల కోసం జపాన్ రెండు బుల్లెట్ రైళ్లను బహుమతిగా ఇవ్వనుంది.ఈ రెండు రైళ్లు 2026లో భారత…

Mansarovar Yatra : మానసరోవర యాత్రకు ఏర్పాట్లు

Trinethram News : కైలాశ్ మానసరోవర యాత్రను త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా విమానాల పునరుద్ధరణకు భారత్, చైనా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వివరించారు. త్వరలో…

Dawoodi Bohra Community : వక్ఫ్ సవరణ చట్టంపై ప్రధాని మోదీకి దావూదీ బోహ్రా కమ్యూనిటీ కృతజ్ఞతలు!

Trinethram News : వక్ఫ్ సవరణ చట్టం చేసినందుకు దావూదీ బోహ్రా కమ్యూనిటీ ప్రతినిధి బృందం ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపింది. గురువారం ప్రధాని మోదీని కలిసిన బృంద సభ్యులు ఈ కొత్త చట్టంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమ…

UGC NET : యూజీసీ నెట్ నోటిఫికేషన్ రిలీజ్‌- జూన్ పరీక్షకు ప్రక్రియ ప్రారంభం

Trinethram News : యువత విద్య, పరిశోధన రంగాల‌్లో కెరీర్ చేయాలనుకునే వారికి ఒక బంగారు అవకాశం లభించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ (UGC) జాతీయ అర్హత పరీక్ష UGC NET జూన్ 2025 కోసం…

Other Story

You cannot copy content of this page