NEET-PG నోటిఫికేషన్ విడుదల

Trinethram News : వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష NEET-PG దరఖాస్తులు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వీకరించనున్నట్లు NBEMS ప్రకటించింది. అప్లికేషన్లకు చివరి తేదీ మే 7 రాత్రి 11.55…

Needle-Free Injections : త్వరలో సూది లేని ఇంజెక్షన్!

Trinethram News : త్వరలోనే సూదిలేని ఇంజెక్షన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని ‘ఇంటెగ్రి మెడికల్’ సంస్థ ప్రకటించింది. “ఎన్-ఫిస్’ పేరిట సూది రహిత ఇంజెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ పరికరం మందును అధిక వేగంతో చర్మం పై ఉండే రంధ్రాల్లోకి జొప్పిస్తుంది.…

Ashwini Vaishnav : భారతీయ రైల్వే @172 ఏళ్లు

Trinethram News : ఇండియన్ రైల్వే వ్యవస్థ ప్రారంభమై నేటితో 172 ఏళ్లు పూర్తయ్యాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. 1853 ఏప్రిల్ 16న బోరిబందర్, ముంబై, థానే మార్గాల మధ్య సింద్, సుల్తాన్, సాహిబ్ అనే 3 ఇంజిన్లతో…

Supreme Court : వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ …సిజెఐ కీలక వ్యాఖ్యలు

Trinethram News : వక్ఫ్ సవరణ చట్టంపై దాఖలైన 73 పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌ల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంతో పాటు పిటిషనర్లపై పలు ప్రశ్నలు సంధించింది.…

Ban Medicine : పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

Trinethram News : న్యూఢిల్లీ: దేశంలో 35 రకాల మెడిసిన్ ఉత్పత్తి నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలు సైతం జరపకూడదని నిర్ణయం తీసుకుంది. పెయిన్ కిల్లర్, డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలకు వినియోగించే అనుమతి లేని దాదాపు 35 రకాల మెడిసిన్…

Encounter : నారాయణపూర్- కొండ గావ్ అడవుల్లో ఎన్ కౌంటర్

Trinethram News : చత్తీస్ గడ్:ఏప్రిల్ 16 : చత్తిస్ ఘడ్ రాష్ట్రంలోని నారాయణ పూర్ – కొండగావ్ అడవుల్లో ఈరోజు ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలిసింది… నారాయణపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావో యిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం…

Law Commission : లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ దినేశ్ మహేశ్వరి

Trinethram News : న్యాయ కమిషన్ ఛైర్మన్ గా సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరి నియమితులయ్యారు. కొత్త కమిషన్ నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ వెల్లడించింది. గతేడాది సెప్టెంబరులో 23వ లా…

Toll Fees : వాహనదారులకు కేంద్రం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్‌ ఆఫర్‌!ఏడాదికి మూడు వేల టోల్‌ ఫీజు

Trinethram News : రహదారులపై టోల్‌ వసూలును మరింత సులభతరం చేయడంలో భాగంగా కేంద్రప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. టోల్‌ చార్జీలలో సగటున 50 శాతం వరకు రాయితీ కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా రూ.3…

Strike : నిత్యావసరాల సరఫరాకు బ్రేక్!

కర్ణాటకలో 6 లక్షల ట్రక్కర్లు సమ్మెలోకి…. Trinethram News : కర్ణాటకలో 6 లక్షల ట్రక్కులు సమ్మెలోకి దిగాయి. దీంతో నిత్యావసర సామాగ్రి నిలిచిపోయాయి. ఇక సమ్మెకు 24 రాష్ట్రాల నుంచి రవాణాదారులు మద్దతు ప్రకటించారు. పాలు తరలించే ట్రక్కులు తప్ప..…

Robert Vadra : మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్‌ వాద్రా

Trinethram News : హరియాణాలోని శిఖోపూర్‌ భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 8న తొలిసారి…

Other Story

You cannot copy content of this page