జటావత్ భాను నాయక్ మృతి భాధకరం

నల్లగొండ జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్.దేవరకొండ ఏప్రిల్ 18 త్రినేత్రం న్యూస్ చింతపల్లి మండలం ప్రశాంత పూరి తండా కు చెందిన జటావత్ భాను నాయక మృతి బాధాకరమని నల్గొండ జిల్లా టిఆర్ఎస్…

Bhu Bharati Awareness : తెలంగాణ భూ భారతి అవగాహన సదస్సు

నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. దేవరకొండ ఏప్రిల్ 17 త్రినేత్రంన్యూస్. చింత పల్లి మండలకేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ భూ భారతి చట్టం…

CM Revanth : రేపే భూ భారతి పోర్టల్ ప్రారంభం

Trinethram News : జూబ్లీహిల్స్ నివాసంలో భూ భారతిపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి ,భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్, సీఎం ఓఎస్డీ…

Ramavat Ravindra Kumar : లాల మృతి బాధాకరం

Trinethram News : బి ఆర్ ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రామావాత్ రవీంద్ర కుమార్.డిండి (గుండ్లపల్ల్లి) ఏప్రిల్9 త్రినేత్రం న్యూస్. డిండి మండలం పెద్దతండాకు చెందిన కాత్రవత్ లాల మృతి తీరని లోటని, బాధకరం అని…

Ananth Reddy : డిండిమండల స్పెషల్ ఆఫీసర్ గా అనంతరెడ్డి

డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 3 త్రినేత్రం న్యూస్. డిండిమండల ప్రత్యేక అధికారిగా నల్గొండ జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి నూతనంగా నియామకమై , ఇటీవల బాధ్యతలు చేపట్టారు.మండలంలోని అధికారులతో, మండల పరిషత్ ఆధ్వర్యంలోని…

Jana Reddy : మంత్రి పదవి రేసులోకి జానారెడ్డి

Trinethram News : మంత్రి పదవుల రేసులోకి జానారెడ్డి వచ్చారు. అయితే ఆయన కోసం కాదు. రంగారెడ్డి జిల్లా కోసం ఆయన లేఖ రాశారు. మంత్రి వర్గంలో రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఆయన లేఖ రాశారు. నల్లగొండ జిల్లాకు…

Mega Job Mela : నల్గొండ పోలీస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ

డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 1 త్రినేత్రం న్యూస్ .డిండి మండలంలోని నిరుద్యోగులకు సువర్ణావకాశం. డిగ్రీ ఉత్తీర్ణులైన యువతి ,యువకులకు నల్గొండ పోలీస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ కార్యక్రమం నల్గొండ ఎస్పీ ఆఫీస్ నందు నిర్వహించబడుతుంది ఆసక్తి కల యువతీయువకులు(ఇంటర్,ఏదైనా…

వడ్డెర గూడెంలో ఘనంగా ఈ దమ్మ బోనాలు

డిండి (గుండ్లపల్లి) మార్చి 27 త్రినేత్రం న్యూస్ వడ్డెర గూడెంలో ఘనంగా ఈ దమ్మా బోనాలు చల్లగా చూడాలని వెదుకున్న గ్రామ ప్రజలు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం డిండి మండలంవవిల్ కోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని వడ్డెర గూడెం గ్రామంలోప్రతి…

Happy Holi : దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు

నల్గొండ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు దేవరకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ ఈ రంగుల పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపి ,ఆనందాలను, ఐక్యతా ప్రేమను, మీ రంతా సంతోషాలతో, మీరంతా ఎల్లవేళలా మీ…

Students Absent : ఇంటర్ పరీక్షల్లో 15 మంది విద్యార్థులు గైర్హాజరు

డిండి (గుండ్లపల్లి) మార్చి 12 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని దొంతినేని నరసింహారావు ప్రభుత్వ కళాశాలలో బుధవారం జరిగిన ఇంటర్ పరీక్షల్లో జనరల్ ఇంటర్ విద్యార్థులు 132 మందికి గాను 128 మంది పరీక్షకు హాజరయ్యారని నలుగురు…

Other Story

You cannot copy content of this page