Nadendla Manohar : అంబులెన్స్ ను ప్రారంభించిన మంత్రి

తేదీ : 23/04/2025. పోలవరం నియోజకవర్గం : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం పర్యటన సందర్భంగా బుట్టాయిగూడెం మండలం, కె ఆర్ పురం. ఐ టి డి ఎ లో కొత్త అంబులెన్స్ ను…

Minister Nadendla : మంత్రి నాదెండ్లకు ఘన స్వాగతం

తేదీ: 23/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పౌరసరపర శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ కు పోలవరం నియోజకవర్గంలో ఘన స్వాగతం లభించింది. ఈనెల ఇరవై రెండు, ఇరవై మూడు తేదీలలో నియోజకవర్గం పర్యటన సందర్భంగా…

Nadendla Manohar : చిరుధాన్యాలు సరఫరా

తేదీ : 09/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , రేషన్ షాపుల ద్వారా చిరుధాన్యాలు సరఫరా చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జూన్ నెల నుంచి నలభై వేల ప్రభుత్వ పాఠశాలలు మరియు నాలుగువేల…

New Ration Cards : ఏపి కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్

Trinethram News : ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఏప్రిల్ 30వ తేదీతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయిన…

Minister Nadendla : ఏపీలో రేపటి నుంచి మరో ఉచిత సిలిండర్

Trinethram News : ఏపీలో దీపం-2 పథకం కింద ఇప్పటి వరకు 99 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. లబ్ధిదారులకు ఏప్రిల్ 1 నుంచి జులై 31 మధ్య మరో సిలిండర్ ఇస్తామని…

Avirbhava Sabha : పిఠాపురంలో నేడు జనసేన ఆవిర్భావ సభ

Trinethram News : Mar 14, 2025, ఆంధ్రప్రదేశ్ : పిఠాపురంలోని చిత్రాడలో శుక్రవారం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో సభ ఏర్పాట్లు జరిగాయి. జనసేన అధినేత,…

Anusha Tirupati : తిరుపతి అనూష విరాళం

తేదీ : 13/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ తిరుపతి .అనూష జనసేన పార్టీ ఆవిర్భవ దినోత్సవానికి లక్ష రూపాయల చెక్కును మంత్రి నాదెండ్ల మనోహర్ కు అందజేయడం జరిగింది. ఉప…

Avirbhava Sabha : రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

Trinethram News : Mar 13, 2025,ఆంధ్రప్రదేశ్ : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు…

QR Code : క్యూ ఆర్ కోడ్ తో కూడిన కొత్త రేషన్ కార్డులను అందిస్తాం

తేదీ : 23/02/2025. నెల్లూరు జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వచ్చే నెల మార్చి నుంచి క్యూ ఆర్ కోడ్ తో కూడిన కొత్త రేషన్ కార్డులను అందిస్తామని పౌరసరపర శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ అనడం…

Midday Meal : సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం

తేదీ : 20/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వచ్చే విద్యా సంవత్సరం నుంచి సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజనం అందించినట్లు పౌర శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ అనడం జరిగింది. సంక్షేమ వసతి గృహాలకు కూడా…

Other Story

You cannot copy content of this page