Avirbhava Sabha : రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

Trinethram News : Mar 13, 2025,ఆంధ్రప్రదేశ్ : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు…

QR Code : క్యూ ఆర్ కోడ్ తో కూడిన కొత్త రేషన్ కార్డులను అందిస్తాం

తేదీ : 23/02/2025. నెల్లూరు జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వచ్చే నెల మార్చి నుంచి క్యూ ఆర్ కోడ్ తో కూడిన కొత్త రేషన్ కార్డులను అందిస్తామని పౌరసరపర శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ అనడం…

Midday Meal : సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం

తేదీ : 20/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వచ్చే విద్యా సంవత్సరం నుంచి సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజనం అందించినట్లు పౌర శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ అనడం జరిగింది. సంక్షేమ వసతి గృహాలకు కూడా…

జనసేన కార్యకర్తల పై మంత్రి అగ్రహం

తేదీ : 26/01/2025.జనసేన కార్యకర్తల పై మంత్రి అగ్రహంగుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్);ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పౌర సరపర శాఖ మంత్రి వర్యులు మాట్లాడుతూ కూటమి మధ్య విభేదాలు సృష్టించేలా జరుగుతున్న ప్రసారంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఘాటుగా స్పందించారు. కొందరు…

Minister Nadendla Manohar : ధాన్యం సేకరణపై మంత్రి నాదెండ్ల మనోహర్‌ ట్వీట్‌

ధాన్యం సేకరణపై మంత్రి నాదెండ్ల మనోహర్‌ ట్వీట్‌ Trinethram News : Andhra Pradesh : నిన్నటివరకు 27 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాం: మంత్రి నాదెండ్ల మనోహర్‌ 4,15,066 మంది రైతుల నుంచి ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సేకరించాం…

సోషల్ మీడియాలో సైకోల భరతం పట్టడానికి ప్రత్యేక చట్టం!

సోషల్ మీడియాలో సైకోల భరతం పట్టడానికి ప్రత్యేక చట్టం! Trinethram News : అమరావతి ఏపీలో అసభ్య పోస్టులు, మార్ఫింగ్ వీడియోలతో పేట్రేగిపోతున్న సోషల్ మీడియా సైకోలపై కఠిన చర్యలకు వీలుగా ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై…

CM Chandrababu : ‘ఉపాధి’ నిధులున్నా బిల్లులు ఎందుకు చెల్లించట్లేదు?: సీఎం చంద్రబాబు ఆగ్రహం

‘ఉపాధి’ నిధులున్నా బిల్లులు ఎందుకు చెల్లించట్లేదు?: సీఎం చంద్రబాబు ఆగ్రహం అమరావతి: రానున్న 3 నెలల్లో ప్రతి పింఛన్‌ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చాలామంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్‌ చేసిన వ్యాఖ్యలకు ఆయన…

Deepam-2 Scheme : దీపం-2 పథకంలో 80.37 లక్షల సిలిండర్ల బుకింగ్‌

దీపం-2 పథకంలో 80.37 లక్షల సిలిండర్ల బుకింగ్‌ Trinethram News : ఆంధ్రప్రదేశ్ : దీపం-2 పథకంలో 80.37 లక్షల ఉచిత సిలిండర్లు బుక్‌ చేసుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఇందులో 62.30 లక్షల సిలిండర్లు డెలివరీ చేశామని, వారి…

విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌

విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌ మూడేళ్ల‌ల్లో రూ.12వేల కోట్లు పీడీయ‌స్ బియ్యం ఎగుమ‌తి చేశారు రేషన్ మాఫియా పై ఉక్కు పాదం బియ్యం అక్ర‌మ ర‌వాణా ప్ర‌క్షాళ‌నలో భాగంగా అధికార యంత్రాంగం మీడియాతో క‌లిసి పనిచేస్తాం…

Minister Nadendla Manohar : విశాఖలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆకస్మిక తనిఖీలు

విశాఖలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆకస్మిక తనిఖీలు.. పోర్ట్‌రోడ్‌ గోడౌన్‌లో భారీగా రేషన్ బియ్యం సీజ్.. 483 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేసిన అధికారులు.. మరింత లోతుగా దర్యాప్తు చేస్తాం-మంత్రి నాదెండ్ల.. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Other Story

You cannot copy content of this page