పవిత్ర సంగమం ప్రాంతంలో మృత దేహం కలకలం

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం కృష్ణా నది మధ్యలో మృతదేహాన్ని గుర్తించిన ఎస్ డి ఆర్ ఎఫ్ బలగాలు. మృత దేహాన్ని బయటకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఎస్ డీ ఆర్ ఎఫ్ సిబ్బంది. మృత దేహం…

డాక్టర్ nttps బూడిద కాలుష్యం వల్ల ఇబ్రహీంపట్నం కొండపల్లి12 గ్రామాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి చూస్తూనే ఉన్నాం

ఎన్టీఆర్ జిల్లా : మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కనీసం nttps యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతున్న సరే ఎలాంటి మెడికల్ క్యాంపులు కానీ ప్రజలకు ఎలాంటి సేవలు అందించటం లో విఫలం అయింది…

విద్యుత్ తీగలు తగిలి ట్రిప్పర్ దగ్నం డ్రైవర్ మృతి..

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వెల్వడం గ్రామ శివారులో కంకర్ అరలోడు చేస్తున్న సమయంలో హెవీ విద్యుత్ తీగలు తగిలి ట్రిప్పర్ పూర్తిగా దగ్ధమైన పరిస్థితి నెలకొంది ఈ ప్రమాదంలో త్రిప్పర్ డ్రైవర్…

మైలవరంలో ముఖ్యనేతలతో వైసీపీ ఎమ్యెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సమావేశం

హాజరైన పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు.. ఐతవరంలోని తన నివాసంలో భేటీ అయిన వసంత కృష్ణ ప్రసాద్.. మైలవరంకు కొత్త ఇంఛార్జ్‌గా సర్నాల తిరుపతిరావు యాదవ్ నియామకం.. వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరుతారని ప్రచారం

ముమ్మరంగా వాహనాలు తనిఖీలు

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా,మైలవరం నియోజకవర్గం:ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు….. రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి…. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఈ తనిఖీలు…

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు నిరసన సెగ

Trinethram News : ఇబ్రహీంపట్నం: మైలవరం నియోజకవర్గంలోని మూలపాడు గ్రామంలో కమ్యూనిటీ హాలు ను ప్రారంభించడానికి వెళ్లిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను స్థానిక మహిళలు అడ్డుకోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయిన వసంత కృష్ణ ప్రసాద్.

‘ఉడతా’ కు ఉత్తమ ఉపాధ్యాయ సేవా పురస్కారం

మైలవరం ‘ఉడతా’ కు ఉత్తమ ఉపాధ్యాయ సేవా పురస్కారం 75 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ సేవ పురస్కారం ఉడతా లక్ష్మీనారాయణకు అందజేశారు గిరిజన,బడుగు,బలహీన వర్గాల విద్యాభివృద్ధికి విశేష…

జనవరి 21వ తేదీ ఆదివారం సాయంత్రం 04:00 గంటలకు మైలవరం నియోజకవర్గం జయహో బీసీ కార్యక్రమం

జయహో బీసీ ఆత్మీయులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం జనవరి 21వ తేదీ ఆదివారం సాయంత్రం 04:00 గంటలకు మైలవరం నియోజకవర్గం జయహో బీసీ కార్యక్రమం కొండపల్లి మున్సిపాలిటీలో జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన…

దేశమంతా గర్వించేలా…లోకమంతా కనిపించేలా!

దేశమంతా గర్వించేలా…లోకమంతా కనిపించేలా…! బెజవాడ నడిబొడ్డున మహమేధావి విగ్రహావిష్కరణ. రండి తరలిరండి…కదలిరండి. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 18.01.2024. దేశమంతా గర్వించేలా లోకమంతా కనిపించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బెజవాడ నడిబొడ్డున రూ.400…

మైలవరంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను సైతం అంటున్న ముప్పసాని భూలక్ష్మీ

మైలవరంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను సైతం అంటున్న ముప్పసాని భూలక్ష్మీ చంద్రబాబుకి మైలవరం ఆసెంబ్లీని బహుమతి గా ఇస్తా స్థానికురాలిని బి.సి.మహిళనైన నాకు అవకాశం ఇవ్వండి మైలవరం :బి.సి మహిళనైన నాకు మైలవరం నియోజక వర్గ ఎమ్మెల్యే గా అధినేత చంద్రబాబు…

Other Story

You cannot copy content of this page