KCR : ముస్లిం సోదరులకు కేసీఆర్‌ శుభాకాంక్షలు

Trinethram News : Telangana : Mar 01, 2025,రేపట్నుంచి పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభవుతున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు వ్యక్తిగత…

కావలి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు

మాజీ శాసనసభలు రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డిని సన్మానించారు త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 25 :నెల్లూరు జిల్లా: కావలి. కావలి నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులుగా అవకాశం కల్పించినందుకు గాను కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు…

ఇందిరమ్మ ఇండ్ల కోసం సంచార ముస్లింలకు కూడా 6లక్షలు ఇవ్వాలి

ఇందిరమ్మ ఇండ్ల కోసం సంచార ముస్లింలకు కూడా 6లక్షలు ఇవ్వాలి -ఎస్సీ ఎస్టీల కంటే వెనకబడి ఉన్నాము అని సచ్చర్ కమిటీ తెలిపింది -90% అప్పుల్లో ఉన్నారని,వడ్డీలు కట్టలేక పోతున్నారని కూడా తెలిపింది తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం…

National Education Day : మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ముస్లిం వెల్పేర్ ఆర్గనైజేషన్ సొసైటీ సభ్యులు

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ముస్లిం వెల్పేర్ ఆర్గనైజేషన్ సొసైటీ సభ్యులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కన గాంధీ పార్క్ స్కూల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్…

నిడదవోలు రంజాన్ వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు

Trinethram News : నిడదవోలులో ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషం అనిపించింది అని అన్నారు నా పట్ల ఎంతో ఆదరాభిమానాలు చూపించే ముస్లిం కుటుంబాలకు నేను చెప్పేది ఒక్కటే… నా గొంతులో ప్రాణముండగా ఆంధ్రప్రదేశ్ లోని ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వనన్నారు.

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు : చంద్రబాబు

Trinethram News : AP : తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు TDP అధినేత చంద్రబాబు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలపై అల్లా కరుణ ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ముస్లిం కుటుంబానికి…

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

Trinethram News : AP : రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ‘ఈద్ ముబారక్’ చెప్పారు ముఖ్యమంత్రి జగన్. ‘ రంజాన్ పండుగ.. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ…

నేడు జరగనున్న చంద్ర దర్శనం..రేపు ఈద్ జరుపుకోవాలని ప్రకటించిన ముస్లిం మత పెద్దలు

ఏప్రిల్ 11న అంటే గురువారం భారతదేశంలో ఈద్‌ను వైభవంగా జరుపుకోవడానికి ముస్లిం సోదరు సన్నాహాలు మొదలు పెట్టారు. భారతదేశంలో చంద్రుని దర్శనం ఏప్రిల్ 10 న ఉండనుంది. దీని ఆధారంగా, ఈద్ పండుగ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 11 న…

ప్ర‌ధాని మోడీపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు

Trinethram News : న్యూ ఢిల్లీ ప్ర‌ధాని మోడీపై ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన మ్యాని ఫెస్టో.. ముస్లిం లీగ్ త‌ర‌హాలో ఉన్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఏప్రిల్…

వైసీపీ సర్కార్ ముస్లింలను రెచ్చగొడుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం

Trinethram News : Kiran Kumar Reddy : బీజేపీకి చెందిన రాజంపేట ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి(Kiran Kumar Reddy) మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు వేయమని వైసీపీ ముస్లింలను ప్రోత్సహిస్తోందన్నారు. బుధవారం మదనపల్లెలో భాజపా, తెలుగుదేశం, జనసేన నాయకులతో…

Other Story

You cannot copy content of this page